Webdunia - Bharat's app for daily news and videos

Install App

'లైగర్' షూటింగ్ పూర్తి - ఆగస్టు 25న విడుదల

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (11:11 IST)
సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ "లైగర్". ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్ నటి అనన్య పాండే నటిస్తున్నారు. చిత్రీకరణ కూడా పూర్తకావడంతో 'లైగర్‌'కు సంబంధించి ఒక పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు మాత్రమే మిగిలివున్నాయి. 
 
కాగా, ఈ చిత్రాన్ని ఆగస్టు 25వ తేదీన విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో మహాబలుడు, బాక్సింగ్ కింగ్ మైక్ టైసన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెల్సిందే. పూరీ కనెక్ట్స్, ధర్మా మూవీస్ బ్యానర్లపై మిక్సడ్ మార్షల్ ఆర్ట్స్ కాన్సెప్టుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments