'లైగర్' షూటింగ్ పూర్తి - ఆగస్టు 25న విడుదల

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (11:11 IST)
సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ "లైగర్". ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్ నటి అనన్య పాండే నటిస్తున్నారు. చిత్రీకరణ కూడా పూర్తకావడంతో 'లైగర్‌'కు సంబంధించి ఒక పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు మాత్రమే మిగిలివున్నాయి. 
 
కాగా, ఈ చిత్రాన్ని ఆగస్టు 25వ తేదీన విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో మహాబలుడు, బాక్సింగ్ కింగ్ మైక్ టైసన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెల్సిందే. పూరీ కనెక్ట్స్, ధర్మా మూవీస్ బ్యానర్లపై మిక్సడ్ మార్షల్ ఆర్ట్స్ కాన్సెప్టుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్ మాజీ ఓఎస్డీ వద్ద విచారణ

Jagan: ఏపీ లిక్కర్ కేసులో జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి అరెస్ట్

Fibre Case: ఫైబర్‌నెట్ కేసు.. చంద్రబాబుతో పాటు 16మందిపై కేసు కొట్టివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments