Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీనటి వరలక్ష్మికి ఎన్.ఐ.ఏ సమన్లు

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2023 (15:50 IST)
సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మికి జాతీయ దర్యాప్తు సంస్థ సమన్లు జారీచేసింది. గతంలో వరలక్ష్మి వద్ద పీఏగా పని చేసిన ఆదిలింగం అనే మాజీ సైనికోద్యోగిని డ్రగ్స్ కేసులో ఎన్.ఐ.ఏ అరెస్టు చేసింది. అతడి వివరాల సేకరణ కోసం వరలక్ష్మికి ఎన్.ఐ.ఏ సమన్లు జారీచేసింది. 
 
పాకిస్థాన్ నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న 300 కేజీల హెరాయిన్, ఏకే 47 తుపాకీ, 1000 తుపాకీ తూటాల కేసులో ఆమె వ్యక్తిగత సహాయకుడు, మాజీ సైనికోద్యోగి ఆదిలింగం‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని కోరుతూ సమన్లు జారీచేసింది. 
 
కాగా, వరలక్ష్మికి తమిళ చిత్రపరిశ్రమలో కంటే తెలుగు చిత్రపరిశ్రమలోనే అత్యధికంగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. అందుకే ఆమె తన మకాంను కూడా చెన్నై నుంచి హైదరాబాద్ నగరానికి మార్చారు. కోలీవుడ్ కంటే టాలీవుడ్ తనలోని ప్రతిభను గుర్తించి, అవకాశాలు ఇస్తుందంటూ వరలక్ష్మి పలుమార్లు మీడియా సమావేశాల్లో వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments