Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ మిర్చి రికార్డ్ దాటేసిన ఉప్పెన, మేకింగ్ వీడియో ఔట్

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (19:47 IST)
ఉప్పెన వసూళ్లు కుమ్మేస్తున్నాయి. రెండు వారాల్లోనే రూ. 51 కోట్లు దాటేసి విజయవంతంగా ముందుకు దూసుకువెళుతోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి నటించిన ఉప్పెన రూ .50 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం ఫిబ్రవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది.
 
కరోనా కారణంగా నిర్మాతలు తమ చిత్రాలను థియేటర్లలో విడుదల చేయడానికి చాలా కాలం వేచి వుండాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది కంటెంట్ నడిచే చిత్రం బాక్సాఫీస్ వద్ద కొంత లాభాలను పొందుతుంది. ఊహించినట్లుగా, ఈ చిత్రం కరోనా ప్రభావం ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు వసూలు చేస్తోంది.
 
2021 ప్రారంభంలో తెలుగు ఇండస్ట్రీకి ఉప్పెన చిత్రం పెద్ద బూస్ట్ అని చెప్పాలి. గతంలో ఫిబ్రవరి నెలలో అత్యధిక వసూళ్లు చేసినది ప్రభాస్ మిర్చి. మిర్చి జీవితకాల వసూలు రూ. 48.5 కోట్లని చెప్తారు. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెనతో ప్రభాస్ మిర్చి రికార్డును అధిగమించాడు. ఇకపోతే తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ ఉప్పెన మేకింగ్ వీడియోను రిలీజ్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎన్ఎక్స్ ప్లోరర్స్ కార్నివాల్‌లో శాస్త్రీయ నైపుణ్యాన్ని ప్రదర్శించిన గ్రామీణ విద్యార్థులు

మాయమాటలు చెప్పి భర్త కిడ్నీ అప్పగించింది... ఆ డబ్బుతో ప్రియుడితో భార్య పరారీ!!

సీఎం పీఠం నుంచి రేవంత్ రెడ్డిని దించేందుకు కుట్ర సాగుతోందా?

శవం పెట్టడానికి రవ్వంత జాగా కూడా లేదు.. రాత్రంతా అంబులెన్స్‌లోనే మృతదేహం... (Video)

ఒసే నా ప్రియురాలా.... నీ భర్త బాధ వదిలిపోయిందే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments