Webdunia - Bharat's app for daily news and videos

Install App

విషమంగానే కత్తి మహేష్ ఆరోగ్యం.. నేడు నేత్ర చికిత్స

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (08:02 IST)
రెండు రోజుల క్రితం నెల్లూరు జిల్లా రామచంద్రాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేష్ ఆరోగ్యం విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో వెంటిలేటర్‍‌పై చికిత్స పొందుతున్నారు. 
 
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహేశ్‌ను తొలుత నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. కానీ, వైద్యులు సూచన మేరకు.. శనివారం రాత్రి చెన్నై తీసుకొచ్చారు. ప్రమాదంలో దెబ్బతిన్న మహేశ్‌ రెండు కళ్లకు సోమవారం శస్త్రచికిత్స నిర్వహించనున్నారు. 
 
ఎడమ కన్ను చూపు పూర్తిగా పోయిందని వైద్యులు అంటున్నారని ఆయన మేనమామ ఎం.శ్రీరాములు చెప్పారు. ప్రమాదం వల్ల మెదడులో ఎలాంటి రక్తస్రావం జరగలేదని, అందువల్ల మహేశ్‌కు ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారని, ఇది కాస్త ఊరటకలిగించే విషయమన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనీ.. మైనర్‌ను చంపేసిన భర్త!!

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments