Webdunia - Bharat's app for daily news and videos

Install App

విషమంగానే కత్తి మహేష్ ఆరోగ్యం.. నేడు నేత్ర చికిత్స

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (08:02 IST)
రెండు రోజుల క్రితం నెల్లూరు జిల్లా రామచంద్రాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేష్ ఆరోగ్యం విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో వెంటిలేటర్‍‌పై చికిత్స పొందుతున్నారు. 
 
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహేశ్‌ను తొలుత నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. కానీ, వైద్యులు సూచన మేరకు.. శనివారం రాత్రి చెన్నై తీసుకొచ్చారు. ప్రమాదంలో దెబ్బతిన్న మహేశ్‌ రెండు కళ్లకు సోమవారం శస్త్రచికిత్స నిర్వహించనున్నారు. 
 
ఎడమ కన్ను చూపు పూర్తిగా పోయిందని వైద్యులు అంటున్నారని ఆయన మేనమామ ఎం.శ్రీరాములు చెప్పారు. ప్రమాదం వల్ల మెదడులో ఎలాంటి రక్తస్రావం జరగలేదని, అందువల్ల మహేశ్‌కు ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారని, ఇది కాస్త ఊరటకలిగించే విషయమన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments