Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

ఠాగూర్
శుక్రవారం, 31 జనవరి 2025 (09:14 IST)
టాలీవుడ్ సినీ నిర్మాత వేదరాజు టింబర్ ఇకలేరు. ఆయన శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయనకు వయసు 54 సంవత్సరాలు. హీరో అల్లరి నరేష్‌‍తో ‘మడత కాజా‘, ‘సంఘర్షణ‘ వంటి  చిత్రాలను నిర్మించారు. సినిమాలపై ఇష్టంతో ఓ వైపు నిర్మాణ రంగంలో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలను నిర్మించిన నిర్మాత వేదరాజు టింబర్. త్వరలో మరో చిత్ర నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్న సమయంలోనే ఈ విషాదకర సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం. 
 
గత కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యంతో హైదరాబాద్ నగరంలోని ఏఐజీ హాస్పిటల్‌లో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. త్వరలోనే కోలుకుని వస్తారు అని సన్నిహితులు, కుటుంబ సభ్యులు భావిస్తున్న తరుణంలో ఇలా జరగటం వారందరిలో విషాదాన్ని నింపింది. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. అంత్య క్రియలు శుక్రవారం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాకెందుకు ఇంత తక్కువ మార్కులొచ్చాయ్: ఉపాధ్యాయురాలికి విద్యార్థి చెంపదెబ్బ (video)

స్నానాల గదిలో 16 అడుగుల గిరి నాగుపాము, స్నేక్ క్యాచర్స్ క్యాచ్ (video)

ఇన్‌స్టా పరిచయం.. పలుమార్లు అత్యాచారం.. వాంతులు చేసుకోవడంతో గర్భవతి.. చివరికి?

ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళకు దుస్తులు విప్పి ఎస్సై అసభ్యకర వీడియో కాలింగ్

Manchu Lakshmi: ఈడీ ఎదుట హాజరైన మంచు లక్ష్మీ ప్రసన్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments