Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహ భర్తకు షాకిచ్చిన విద్యుత్ బోర్డు.. ఎలాగంటే?

Webdunia
గురువారం, 4 జూన్ 2020 (11:03 IST)
తమిళనాడు విద్యుత్ బోర్డు తమిళనటుడు ప్రసన్నకు షాకిచ్చింది. ప్రముఖ సినీ నటి స్నేహ భర్త అయిన ప్రసన్నకు ఒక నెలకు ఏకంగా రూ.70 వేల బిల్లు పంపి విస్తుపోయేలా చేసింది. ప్రసన్న, ఆయన తండ్రి, మామగారి ఇళ్లకు మొత్తంగా రూ. 70 వేల బిల్లు పంపిన బోర్డు.. వెంటనే చెల్లించాలంటూ నోటీసులు జారీ చేసింది. బిల్లు చూసి షాకైన ప్రసన్న విద్యుత్ బోర్డుపై మండిపడ్డారు. 
 
తానైతే రూ. 70 వేలు చెల్లించగలనని, కానీ ఇదే బిల్లు పేదల ఇంటికి వస్తే పరిస్థితి ఏమిటని ప్రసన్న ప్రశ్నించారు. నిజానికి తమకు రెండు నెలలకు కూడా ఇంత బిల్లు రాదని, సాధారణంగా వచ్చే బిల్లుకు ఎన్నో రెట్లు ఎక్కువగా బిల్లు పంపారని ఫైర్ అయ్యారు. 
 
రెండు నెలలకు పైగా రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో మీటరు రీడింగులో తప్పులు దొర్లాయని విద్యుత్ శాఖాధికారి తెలిపారు. ప్రసన్న ఇంటికి పంపిన బిల్లును సరిచేసి మళ్లీ పంపిస్తామని విద్యుత్ బోర్డు అధికారి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nadendla Manohar: మేము కూడా జగన్‌ను.. కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అనగలం: నాదెండ్ల (video)

రాష్ట్ర బడ్జెట్ 2025-26.. సరైన కేటాయింపులు లేని అబద్ధాల కట్ట: జగన్ ఫైర్

EAM Jaishankar: ఆర్టికల్ 370ని తొలగించడం భేష్.. కాశ్మీర్‌లో ఆక్రమిత భాగాన్ని తిరిగి ఇవ్వడమే..?: జైశంకర్

Wife Drinks My Blood: నా భార్య నా గుండెలపై కూర్చుని రక్తం తాగుతోంది సార్..కానిస్టేబుల్ వివరణ వైరల్

పెళ్లికి నో చెప్పిందని.. నోట్లో విషం పోశాడు.. కత్తితో గొంతు కోశాడు.. అదే కత్తితో ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

తర్వాతి కథనం
Show comments