Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనెవర్నీ మోసం చేయలేదు.. చీటింగ్ కేసు కొట్టేయండి.. సన్నీ లియోన్

Webdunia
గురువారం, 17 నవంబరు 2022 (11:07 IST)
తాను ఎవర్నీ మోసం చేయలేదని బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్ అంటున్నారు. అందువల్ల తనపై నమోదైన చీటింగ్ కేసును కొట్టివేయాలంటూ ఆమె కేరళ కోర్టును ఆశ్రయించారు. 
 
కేరళ రాష్ట్రంలోని పెరంబవుర్‌కు చెందిన ఈవెంట్ నిర్వాహకుడు ఎం.షియాన్ బాలీవుడ్ నటి సన్నీపై చీటింగ్ కేసు పెట్టాడు. గత 2019లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు సన్నీ లియోన్ మేనేజర్‌కు రూ.30 లక్షల రూపాయలు ఇచ్చామని, కానీ ఆమె ఈవెంట్‌కు రాలేదని అందులో పేర్కొన్నారు. దీంతో కేరళ పోలీసులు ఆమెపై చీటింగ్ కేసు నమోదు చేశారు. 
 
ఈ నేపథ్యంలో సన్నీ లియోన్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తాను ఎవర్నీ మోసం చేయలేదనీ, అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత చాలాసార్లు కార్యక్రమ తేదీని మార్చారని, దాంతో నాకు ఈ ఈవెంట్‌లో పాల్గొనేందుకు వీలుపడలేదని, అంతేకానీ, తాను ఎవరినీ మోసం చేయలేదని, అందువల్ల తనపై నమోదైన చీటింగ్ కేసును కొట్టివేయాలంటూ కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. వీడియో వైరల్

కుటుంబ తగాదాలే చిన్నారి హితీక్ష దారుణ హత్య

బ్రిక్స్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ : ఎందుకు?

Jyoti Malhotra: కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్న జ్యోతి మల్హోత్రా.. వీడియో వైరల్

బీహార్ ప్రజల ఓటు హక్కులను లాక్కోవడానికి బీజపీ కుట్ర : కాంగ్రెస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments