ఎన్టీఆర్‌తో "సయ్యా సయ్యారే"కు స్టెప్పులు.. 4నెలల ప్రెగ్నెంట్.. రమ్యకృష్ణ (Video)

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2022 (22:12 IST)
టాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోయిన్ రమ్యకృష్ణ ప్రస్తుతం ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతోంది. నాలుగు నెలల ప్రెగ్నెన్సీతో ఓ పాటకు ఆమె స్టెప్పులేసినట్లు తెలిపింది. అదీ యంగ్ టైగర్‌తో నాలుగు నెలల ప్రెగ్నెంట్‌తోనే మాస్ పాటకు స్టెప్పులేశానని వెల్లడించింది. 
 
ఇటీవల, పూరిజగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవకొండ నటించిన లైగర్ చిత్రంలో రమ్యకృష్ణన్ మాస్ పాత్రతో ఆకట్టుకుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించిన రమ్యకృష్ణ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో పవర్ ఫుల్ రోల్స్ పోషిస్తోన్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ తనదైన మార్క్ అప్పియరెన్స్‌తో ముందుకు వెళ్తోంది. ఇటీవల, లైగర్‌తో మాస్ ప్రేక్షకులకు మరింత చేరువైంది. 
 
అంతకుముందు కింగ్ నాగార్జున నటించిన బంగార్రాజు సినిమాలో నాగార్జున భార్యగా రమ్యకృష్ణ నటించింది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆమె తన భర్త క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో 'రంగమార్తాండ' సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. మరికొన్ని చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. 
 
ఈ నేపథ్యంలో "నా అల్లుడు" సినిమాలో రమ్యకృష్ణ హీరోయిన్ తల్లిగా నటించిన సంగతి తెలిసిందే. ఇందులో రమ్య "సయ్యా సయ్యారే" పాటకు స్టెప్పులేసింది. ఈ మాస్ పాటకు స్టెప్పులేసిన రమ్యకృష్ణ ప్రెగ్నెంట్‌గా వున్నదని.. ఆమెకు నాలుగు నెలల ప్రెగ్నెన్సీ అని తెలిపింది. అందుకే ఈ పాట తనకు స్పెషల్ అంటూ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బలహీనపడిన వాయుగుండం... మరో రెండు రోజులు వర్షాలే వర్షాలు

తత్కాల్ విధానంలో కీలక మార్పు ... ఇకపై కౌంటర్ బుకింగ్స్‌కు కూడా ఓటీపీ

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments