Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ దరిద్రం వదిలిపోయింది.. ఇక పట్టించుకోను.. జై పవన్.. పృథ్వీ

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2022 (22:00 IST)
కమెడియన్ పృథ్వీ సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన పార్టీ మారారు. నిన్నటివరకు జగనన్న పార్టీ జండా మోసిన పృథ్వీ.. ఇప్పుడు జనసేనకు జై కొట్టారు. తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు.  
 
త్వరలోనే జనసేన పార్టీలో చేరుతున్నానని పృథ్వీ క్లారిటీ ఇచ్చారు. అధికారం ఉన్నా, లేకపోయినా… పవన్‌ కల్యాణ్‌ పేదలకు దగ్గరగా ఉంటారని కితాబిచ్చారు. అలాగే పవనే మా నాయకుడు, పెద్ద అని చెప్పుకొచ్చారు. ఇక వైసీపీకి మంగళం పాడేశాను. ఆ దరిద్రం అయిపోయింది, ఇక పట్టించుకోను. 
 
కరోనా వస్తే నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు అని పృథ్వీ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు పృథ్వీ ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ది గోల్కొండ బ్లూ- అరుదైన నీలి వజ్రం- మే 14న జెనీవాలో వేలానికి సిద్ధం (video)

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని పరిస్థితి విషమం

తిరుగుబాటు చట్టాలను అమలు చేయనున్న డోనాల్డ్ ట్రంప్ - 20న ఆదేశాలు జారీ!

అయ్యప్ప భక్తులకు శుభవార్త - ఇకపై బంగారు లాకెట్ల విక్రయం

వీరాభిమానికి స్వయంగా పాదరక్షలు తొడిగిన నరేంద్ర మోడీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments