Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పుష్ప-2' ట్రైలర్ లాంచ్.. చెప్పులు విసురుకున్న ఫ్యాన్స్.. లాఠీలకు పని...

ఠాగూర్
సోమవారం, 18 నవంబరు 2024 (09:11 IST)
బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా వేదికగా "పుష్ప-2" ట్రైలర్‌ను ఆదివారం గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ ఆడియో రిలీజ్ వేడుకకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే, కార్యక్రమం జరిగిన స్టేడియంలో ఓ వైపు గందరగోళం చెలరేగింది. దీంతో ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు.. పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. 
 
అల్లు అర్జున్, రష్మిక మందన్నా నటించిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించగా, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌‍తో నిర్మించింది. ఈ ట్రైలర్‌ను ఆదివారం పాట్నాలోని గాంధీ మైదాన్ స్టేడియంలో జరిగింది. దీనికి భారీస్థాయిలో అభిమానులు తరలివచ్చారు. 
 
అయితే, ట్రైలర్ విడుదలకు ముందు స్టేడియంలో ఓ పక్కన కాస్త గందరగోళం చెలరేగింది. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో కొందరు పోలీసులపైకి చెప్పులు విసిరారు. కాసేపు ఓపిక పట్టిన పోలీసులు.. చివరకు తమ లాఠీలకు పని చెప్పారు. అయితే, కేవలం పోలీసులకు, స్టేడియంలోకి వచ్చిన అభిమానుల మధ్యే జరిగిందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

నా కోడలికి వివాహేతరం సంబంధం, భరించలేకే నా కొడుకు సూసైడ్: తల్లి ఆరోపణ

పాకిస్థాన్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ.. ఎవరు స్థాపించారంటే...

బస్సులో డెలివరీ.. బిడ్డను కిటికీలో నుంచి విసిరేసిన తల్లి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments