ఆస్కార్ బరిలోకి శ్వేతబసు ప్రసాద్ సినిమా.. వెల్లువెత్తుతున్న ఆఫర్లు? (video)

Webdunia
గురువారం, 17 అక్టోబరు 2019 (14:53 IST)
''కొత్త బంగారు లోకం'' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్వేత బసు ప్రసాద్.. ఆపై ఓ కేసులో ఇరుక్కుంది. ఆపై శ్వేతా పెళ్లి చేసుకోవడం.. సినిమాలకు దూరం కావాలని భర్త చెప్పడంతో నటనకు గుడ్ బై చెప్పేసింది. అయితే బాలీవుడ్ సినిమాలతో శ్వేతా బసు ప్రసాద్ రీ ఎంట్రీ ఇవ్వనుంది. 'ది తాష్కెంట్ ఫైల్స్' సినిమాలో నటించడం ఆమె ఓ వరంలా మారింది. 
 
ఈ ముద్దుగుమ్మ నటించిన ఈ సినిమా ఆస్కార్‌కి నామినేట్ అయ్యింది. దీంతో బాలీవుడ్‌లో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయట. ఇంకా తెలుగులో పేరున్న నిర్మాతలు శ్వేతబసుతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 
 
శ్వేతా బసు నటించిన ఈ సినిమా ఆస్కార్‌కి వెళ్ళనుండడంతో ఆమె ఆనందానికి హద్దులు లేవు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో శ్వేతాబసుకి మళ్ళీ మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొంథా తుఫాను ప్రభావం తగ్గకముందే.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. మళ్లీ?

శ్వేతనాగుకు ఆపరేషన్.. పడగకు గాయం అయ్యింది.. వీడియో వైరల్ (video)

Ambassador Car: పాత అంబాసిడర్ కారు పక్కన ఫోజులిచ్చిన చంద్రబాబు.. ఫోటోలు వైరల్ (video)

Anchor Shyamala: కర్నూలు బస్సు ప్రమాదం: 27 మంది వైఎస్‌ఆర్‌సిపి సభ్యులపై కేసు

AP: శ్రీశైలం నుండి విద్యుత్ కోసం తెలంగాణ వాటర్ తీసుకోవద్దు.. ఏపీ విజ్ఞప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments