Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్ - హీరో రాజ్‌ తరుణ్‌ తండ్రికి మూడేళ్ల జైలు శిక్ష

ప్రముఖ యువ క‌థానాయ‌కుడు రాజ్ తరుణ్ తండ్రి నిడమర్తి బసవరాజుకు మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 20 వేల జరిమానా విధిస్తూ, విశాఖపట్నం రెండో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ సన్నీ పర్విన్‌ సుల్తానాబేగం తీర్పు ఇచ్చారు. అస‌లు ఏం జ‌రిగిందంటే... స్టేట్

Webdunia
శనివారం, 21 ఏప్రియల్ 2018 (14:44 IST)
ప్రముఖ యువ క‌థానాయ‌కుడు రాజ్ తరుణ్ తండ్రి నిడమర్తి బసవరాజుకు మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 20 వేల జరిమానా విధిస్తూ, విశాఖపట్నం రెండో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ సన్నీ పర్విన్‌ సుల్తానాబేగం తీర్పు ఇచ్చారు. అస‌లు ఏం జ‌రిగిందంటే... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషల్ అసిస్టెంట్ క్యాషియర్‌గా 2013 ప్రాంతంలో పని చేసిన ఆయన, నకిలీ బంగారాన్ని కుదవపెట్టి రుణం పొందినట్టు ఆరోపణలు ఉన్నాయి.
 
తన భార్య రాజ్యలక్ష్మితో పాటు, పరిసర ప్రాంతాలకు చెందిన పలువురి పేర్ల మీద నకిలీ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టించిన ఆయన రూ. 9.85 లక్షల రుణం పొందారు. ఆపై బ్యాంకు అధికారుల ఆడిటింగ్‌లో ఈ విషయం బయటపడింది. దీంతో అప్పట్లో బ్యాంకు మేనేజర్‌గా ఉన్న గరికపాటి సుబ్రహ్మణ్యం పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. కేసు కోర్టుకు వెళ్లడంతో, విచారణ జరిపిన సుల్తానా బేగం, బ‌స‌వ‌రాజుకు 3 సంవ‌త్స‌రాల జైలు శిక్ష 20 వేల జ‌రిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. పాపం... రాజ్ త‌రుణ్!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments