Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్ ఇండియా 2022 పోటీల్లో దొరసాని

Webdunia
బుధవారం, 20 ఏప్రియల్ 2022 (17:23 IST)
మిస్ ఇండియా 2022 పోటీల్లో.. సినీ నటుడు రాజశేఖర్, నటి జీవితల పెద్ద కుమార్తె శివాని పాల్గొనబోతున్నట్లు స్వయంగా ప్రకటించింది. 
 
'అద్భుతం' సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి శివాని ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె రెండు తమిళ చిత్రాలు, 'అహ నా పెళ్లంట' అనే తెలుగు వెబ్ సిరీస్‌లో నటిస్తోంది.
 
ఈ నేపథ్యంలో మిస్ ఇండియాలో పాలు పంచుకోనున్నానని.. కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నానని, అందరి ఆశీర్వాదాలు కావాలని కోరింది. తనకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఫెమీనా సంస్థకు ధన్యవాదాలు తెలిపింది. 
 
ఇతర రాష్ట్రాల నుంచి పోటీ చేస్తున్న మహిళలకు ఆల్ ది బెస్ట్ చెప్పింది. పోటీలకు సంబంధించి నిన్న ఆడిషన్స్ కు హాజరైనట్టు తెలిపింది. తన వంతుగా ఉత్తమ ప్రదర్శనను ఇచ్చానని చెప్పింది. అందాల పోటీల్లో పోటీ పడుతున్న శివానికి పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంద్రకీలాద్రీపై దేశీ శరన్నరాత్రులు.. భక్తుల సౌకర్యార్థం సరికొత్త ఏర్పాట్లు

నా కుటుంబం నుంచి దూరం చేసిన వారి అంతు చూస్తా : కె.కవిత

భారత్‌తో నాలుగు యుద్ధాలు చేశాం... ఏం లాభం... ప్చ్... : పాక్ ప్రధాని షెహబాజ్

కాశ్మీర్‌పై మరోమారు విషం చిమ్మిన పాక్ ప్రధాని షెహబాజ్

ఏమిటీ H-1B Visa? కొత్త నిబంధనపై ట్రంప్ గూబ గుయ్, ఇండియన్ టెక్కీలు దెబ్బకి ట్రంప్ యూటర్న్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

తర్వాతి కథనం
Show comments