Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిక్కుల్లో బాలీవుడ్ హీరోయిన్ భర్త.. ఈడీ నోటీసులతో ఉక్కిరిబిక్కిరి

Webdunia
బుధవారం, 30 అక్టోబరు 2019 (14:49 IST)
బాలీవుడ్ సీనియర్ నటి శిల్పాశెట్టి. ఈమె భర్త రాజ్‌కుంద్రా. బంగారు, వజ్రాల వ్యాపారం చేస్తున్నారు. అయితే, ఈయనపై మనీలాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ కేసు నమోదు చేసిది.. ఆయనకు సమన్లు జారీచేసింది. 
 
2013లో చనిపోయిన గ్యాంగ్‌స్టర్ ఇక్బాల్‌ మిర్చికి సంబంధించిన కేసులో రాజ్ కుంద్రాపై ఆరోపణలున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో రాజ్ కుంద్రాను విచారించేందుకు ఈడీ రంగం సిద్ధం చేసింది. రంజీత్ బింద్రా, బాస్టియన్ హాస్పిటాలిటీ అనే సంస్థతో కుంద్రాకు ఉన్న లావాదేవీలను కూడా పరిశీలిస్తోంది. 
 
ఇటీవల వీరిద్దరి మధ్య కొన్ని వ్యాపార లావాదేవీలపై కీలక సమాచారం అందిన క్రమంలో సమన్లు జారీ చేసినట్లు చెప్పారు. ఈ క్రమంలో రాజ్ కుంద్రా స్టేట్మెంట్‌ను రికార్డు చేయాల్సి ఉన్నందున ముంబైలోని విచారణ అధికారుల ఎదుట హాజరు కావాలని నోటిసులిచ్చినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డామిట్ కథ అడ్డం తిరిగింది... కోడలిని మొదటి భర్త వద్దకు పంపిన అత్తగారు!!

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

రాజకీయాలు పూర్తిస్థాయి ఉద్యోగం కాదు : సీఎం యోగి ఆదిత్యనాథ్

నిత్యానంద నిజంగా చనిపోయారా? సోషల్ మీడియాలో వీడియో హల్చల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments