Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెనక్కి తగ్గిన సర్కారువారి పాట : విడుదల తేదీ మార్పు!

Webdunia
బుధవారం, 3 నవంబరు 2021 (19:18 IST)
సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్‌ హీరోయిన్‌. ఇప్పటివరకు సంక్రాంతి బరిలో ఉన్న ఈ చిత్రం తాజాగా.. వేసవి బరిలోకి వెళ్లింది. 
 
వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం వాయిదాపడింది. 2022 ఏప్రిల్‌ 1న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్‌ని విడుదల చేసింది. 
 
ఇదిలావుంటే, సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ నటించే 'భీమ్లా నాయక్', జనవరిలో 'ఆర్ఆర్ఆర్', ప్రభాస్ నటిస్తున్న 'రాధేశ్యామ్' వంటి భారీ బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి. దీంతో సర్కారు వారి పాట రిలీజ్ డేట్‌ని మేకర్స్ మార్పు చేసినట్టు సమాచారం. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్న విషయాలకే భర్త వేధింపులు.. చీరతో ఉరేసుకుని భార్య ఆత్మహత్య

వరుసబెట్టి మావో అగ్రనేతలను లేపేస్తున్న 'ఆపరేషన్ కగారు'

వృద్ధుడుని కొమ్ములతో పైకెత్తి.. నేలకేసి కొట్టి.. కాళ్లతో తొక్కేసిన ఎద్దు (Video)

పొట్టి దస్తులు ధరించే మహిళలు రాక్షసి శూర్పణఖలు : బీజేపీ మంత్రి కైలాస్ విజయ్

Trump To Visit China?: చైనాలో పర్యటించనున్న డొనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments