'సర్కార్ వారి పాట' సినిమా స్టోరీ లైన్ ఇదేనా..?

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (20:18 IST)
సూపర్‌స్టార్ మహేష్‌బాబు-గీత గోవిందం ఫేమ్ పరశురామ్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మే 31న సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు కానుకగా సర్కారు వారి పాట చిత్రం నుంచి విడుదలైన మహేష్ ఫస్ట్ లుక్‌కు విశేషమైన స్పందన వస్తోంది.

ఈ చిత్రం లాక్‌డౌన్ పూర్తయిన తర్వాత పట్టాలెక్కనుంది. బ్యాంకింగ్ సెక్టార్‌లో జరుగుతున్న మోసాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుందని ఇప్పటికే ఫిల్మ్‌నగర్‌లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ చిత్రంపై మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
'సర్కార్ వారి పాట' చిత్రంలో మహేష్ బాబు బ్యాంక్ ఉద్యోగి కొడుకుగా కనిపించనున్నాడని, ఆర్థిక సమస్యల వల్ల తన కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులను ఎలా ఎదుర్కొన్నాడనే నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరక్కెక్కబోతోందనే వార్త తాజాగా వినిపిస్తోంది. ఇప్పటికే వరుస హిట్‌లతో మంచి ఫామ్‌లో ఉన్న మహేష్, ఈ చిత్రంతో మరోసారి మాయచేస్తాడేమే చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భవిష్యత్‌లో సింధ్‌ ప్రాంతం భారత్‌లో కలవొచ్చు : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? 'ఐబొమ్మ' రవి తండ్రి

విమాన ప్రయాణికులకు శుభవార్త ... త్వరలో తీరనున్న రీఫండ్ కష్టాలు...

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments