Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ ప్ర‌స్ధానం వ‌చ్చేది ఎప్పుడు..?

Webdunia
మంగళవారం, 27 ఆగస్టు 2019 (20:56 IST)
టాలీవుడ్లో ఊహించని విధంగా ప్రశంసలు అందుకున్న ప్రస్థానం సినిమా ఇప్పుడు బాలీవుడ్లో రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే. సంజయ్ దత్ ఎంతో ఇష్టంగా నిర్మిస్తూ నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచి ఆడియెన్స్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌ని క్రియేట్ చేస్తోంది. ఇక సినిమా ట్రైలర్ డేట్‌ను కూడా ఫిక్స్ చేశారు.
 
ఆగస్ట్ 29న సినిమాపై అంచనాలు పెరిగేలా దర్శకుడు దేవ కట్టా ట్రైలర్‌ను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగులో సాయి కుమార్ నటించిన పాత్రలో హిందీ ప్రస్థానంలో సంజయ్ దత్ నటిస్తున్నాడు. మనిషా కొయిరాలా - జాకీష్రాఫ్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 20న గ్రాండ్‌గా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అందంగా అలంకరించి.. అంతమొదించారు.. ఓ కుటుంబం ఆత్మహత్య!

Snake On Plane: విమానంలో పాము-పట్టుకునేందుకు రెండు గంటలైంది.. తర్వాత?

బెంగళూరు ఇన్ఫోసిస్ రెస్ట్‌రూమ్ కెమెరా.. మహిళలను వీడియోలు తీసిన ఉద్యోగి

140 రోజుల పాటు జైలు నుంచి విడుదలైన వల్లభనేని వంశీ

చిల్లర రాజకీయాలతో పాదయాత్ర అంటూ వస్తే చెప్పుతో కొడతారు : బైరెడ్డి శబరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

తర్వాతి కథనం
Show comments