Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పోర్ట్స్ బిజినెస్‌లోకి సమంత.. మహిళలు ఎదురుచూస్తున్నారు..

Samantha
సెల్వి
బుధవారం, 21 ఆగస్టు 2024 (11:21 IST)
స్పోర్ట్స్ బిజినెస్‌లోకి హీరోయిన్ సమంత దిగింది. మాజీ టెన్నిస్ క్రీడాకారుడు గౌరవ్ నటేకర్‌తో కలిసి వరల్డ్ పికెల్ బాల్ లీగ్‌లో పార్ట్నర్‌గా చెన్నై ఫ్రాంజైజ్‌ని తీసుకుంది. ఈ విషయాన్ని సమంత అధికారికంగా ప్రకటించింది. 
 
ఈ ఫ్రాంచైజ్ తీసుకున్నందుకు థ్రిల్ ఫీలవుతున్నాను అంటూ గౌరవ్ తో కలిసి దిగిన ఫొటోని సమంత షేర్ చేసింది. గ‌త సంవ‌త్స‌రం ఖుషి, శాకుంత‌లం సినిమాల్లో క‌నిపించిన ఆమె తాజాగా న‌టించిన సిటాడెల్ అనే వెబ్ సిరీస్ రిలీజ్ కావాల్సి ఉంది. 
 
ఇకపోతే.. ఇటీవ‌ల కోల్‌కతాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జూ. డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటనపై సమంత స్పందించింది. మహిళల భద్రతకు తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఆసన్నమయింది. 
 
మహిళలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారని, ఇప్పుడది అవసరం కూడా అని ఈ మార్పు త్వరలోనే వస్తుందని ఆకాంక్షిస్తున్నానని సామ్ తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పారిశుద్ధ్యం కార్మికుల వేషంలో యూట్యూబర్ ఇల్లు ధ్వంసం... ఇంట్లో మలం వేశారు..

Rajini: ఎంపీ లావు కృష్ణ దేవ రాయలకు పూర్తి వడ్డీతో తిరిగి చెల్లిస్తాను.. రజనీ స్ట్రాంగ్ వార్నింగ్

వైకాపా హయాంలో ఏపీ లిక్కర్ స్కామ్‌పై హోం మంత్రి అమిత్ షా ఆరా!!

Mogalthuru : మొగల్తూరుపై కన్నేసిన పవన్ కల్యాణ్.. అభివృద్ధి పనులకు శ్రీకారం

కొడాలి నానికి ఛాతిలో నొప్పి.. హుటాహుటిన ఏఐజీ ఆస్పత్రికి తరలింపు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments