Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ 'సాహో' కలెక్షన్లు : పది రోజుల్లో రూ.400 కోట్ల గ్రాస్...

Webdunia
సోమవారం, 9 సెప్టెంబరు 2019 (14:18 IST)
టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం సాహో. ఈ చిత్రం విడుదలై పదిరోజులు అయింది. ఈ పది రోజుల్లో సాహో చిత్రం ఏకంగా రూ.400 కోట్ల మేరకు గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.
 
ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ నటించగా, సుజిత్ దర్శకత్వం వహించారు. మొత్తం నాలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రం కథాకథనాల పరంగా అంచనాలను అందుకోలేక నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కానీ, ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా కలెక్షన్ల పరంగా దూసుకెళుతోంది.
 
ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌తో అనేక ప్రాంతాల్లో కొత్త రికార్డులను సృష్టించింది. ఫలితంగా 10 రోజుల్లో రూ.400 కోట్లకి పైగా గ్రాస్‌ను వసూలు చేసింది. తొలి రోజునే నెగెటివ్ టాక్ వచ్చినా, నాలుగు భాషల్లో కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం విశేషం. లాంగ్ రన్‌లో ఈ సినిమా 500 కోట్ల మార్క్ ను చేరుకోవచ్చనే సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమికుడిని నమ్మింది.. పెళ్లి ప్రతిపాదనలో గొడవ.. అంతే ప్రియుడే హత్య చేశాడు..

ఇజ్రాయేల్‌కు ఇక చుక్కలు చూపిస్తాం.. అమెరికా అడ్డొస్తే అంతే సంగతులు: ఇరాన్

మనుషుల ప్రాణాలు హరిస్తున్న వైఎస్. జగన్ వాహన శ్రేణి!!

Raja murder fallout: రాజా రఘువంశీ హత్య: పర్యాటకుల వివరాలు తప్పనిసరి.. మేఘాలయ

ఎయిరిండియా విమాన ప్రమాదానికి కుడివైపు ఇంజినే కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments