Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం... సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ మృతి

Webdunia
సోమవారం, 6 మార్చి 2023 (08:50 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం సంభవించింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ అనుమోలు గుండెపోటుతో చనిపోయారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత 2017లో వచ్చిన 'దర్శకుడు' చిత్రానికి ప్రవీణ్ అనుమోలు తొలిసారి కెమెరామెన్‌గా పని చేశారు. 
 
ఆ తర్వాత 'బాజీరావు మస్తానీ', 'ధూమ్ 3', 'బేబీ', 'పంజా', 'యమదొంగ' వంటి చిత్రాలకు ఆయన ఛాయాగ్రహణం సమకూర్చారు. దర్శకుడు కె.విశ్వనాథ్, హీరో తారకరత్న మృతి నుంచి చిత్రపరిశ్రమ ఇంకా కోలుకోలేదు. ఇంతలోనే మరో విషాదం చోటు చేసుకోవడాన్ని సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు.
 
సుకుమార్ వంటి దర్శకుల చిత్రాల్లో అసిస్టెంట్ కెమెరామెన్‌గా పని చేసిన ప్రవీణ్ అనుమోలు.. ఆ తర్వాత జక్కా హరి ప్రసాద్ దర్శకత్వం వహించిన చిత్రంతో సినిమాటోగ్రాఫర్‌గా మారారు. ఇందులో అశోక్ భానురెడ్డి, ఈషా రెబ్బాలు హీరోహీరోయిన్లుగా నటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీ, తెలంగాణలో వర్షాలు

కుటుంబ కలహాలు.. ఇద్దరు పిల్లలతో బావిలో దూకేసిన వివాహిత.. తర్వాత?

రైతు భరోసా డబ్బు కోసం కొడవలితో తండ్రి నాలుక కోసిన కొడుకు.. ఎక్కడో తెలుసా?

ఒంటిపై చేయివేశావో... నిన్ను 35 ముక్కలు చేస్తా.. శోభనం రాత్రి భర్తకు భార్య వార్నింగ్...

వైకాపా నేత లాడ్జిలో వ్యభిచారం.. అందమైన యువతులను రప్పించి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

తర్వాతి కథనం
Show comments