Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు "సర్కారు వారి పాట"కు వేలం తేదీ ఖరారైంది..

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (10:13 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం "సర్కారువారి పాట". ఈ చిత్రం విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. వేసవి సెలవులకు ఈ చిత్రం సందడి చేయనుంది. మే 12వ తేదీన రిలీజ్ కానుంది. ఈ మేరకు "సర్కారువారి పాట"కు వేలం తేదీ ఖరారైంది అంటూ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. 
 
కాగా, కరోనా నేపథ్యంలో అనేక పెద్ద చిత్రాలు విడుదల కాలేదు. ఈ చిత్రాలన్నీ ఇపుడు వరుసగా విడుదలకానున్నాయి. అయితే, ఈ చిత్రాల విడుదల తేదీలపై చిత్ర నిర్మాతలంతా కలిసి చర్చించుకుని చిత్రాల విడుదల తేదీలను ప్రకటించారు. 
 
ఇందులోభాగంగా, తొలుత "ఆర్ఆర్ఆర్", ఆ తర్వాత "భీమ్లా నాయక్", "ఆచార్య" చిత్రాలు విడుదలకానున్నాయి. ఇందులో ఏప్రిల్ 1న "భీమ్లా నాయక్", ఏపిల్ 25న "ఆచార్య" విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. 
 
మే 12న "సర్కారువారి పాట" ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందిలావుంటే, ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటించగా, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ నిర్మాణ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments