Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్ కు చెర్రీ దంపతులు.. ఎందుకెళ్లారంటే?

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2022 (17:08 IST)
మెగా హీరో రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి జపాన్ వెళ్లారు. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ కోసం వారు జపాన్ వెళ్లారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఘన విజయం సాధించింది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. దాదాపు రూ.1,200 కోట్ల మేర వసూళ్లను రాబట్టింది. 
 
మరోవైపు ఇతర దేశాల భాషల్లోకి కూడా ఈ సినిమాను డబ్ చేసి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 21న ఈ సినిమా జపాన్ లో విడుదల కాబోతోంది. 
 
ఇందుకోసం చెర్రీ దంపతులు జపాన్ వెళ్లారు. ఇప్పటికే జపాన్ లో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రత్యేక ఛార్టర్డ్ ఫ్లయిట్ లో వీరు జపాన్ కు వెళ్లారు. తారక్, రాజమౌళి, ఇతరులు కూడా జపాన్ కు బయల్దేరనున్నారు. అందరూ కలిసి ప్రమోషన్స్ లో పాల్గొంటారు.

సంబంధిత వార్తలు

ఏపీలో అరాచక పాలన సాగుతుంది... బీజేపీ బాధ్యత వహించాలి : వైవీ సుబ్బారెడ్డి (Video)

బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి అరెస్టు తప్పదా?

మంచో చెడో చేయాల్సింది చేశాడు.. వెళ్లిపోయాడు : జగన్‌పై ఆర్ఆర్ఆర్ కామెంట్స్

ప్రజల ధనాన్ని వృధా చేయొద్దు.. జగన్ ఫోటోతో వున్న కిట్లు ఇచ్చేయండి..

యాత్ర-2కు సిద్ధం.. దాడుల్లో గాయపడిన వారిని పరామర్శించనున్న జగన్!!

ఈ 7 పదార్థాలు శరీరంలో యూరిక్ యాసిడ్‌ని పెంచుతాయి, ఏంటవి?

అంజీర పండు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

బ్రెయిన్ ట్యూమర్ సర్వైవర్స్‌తో అవగాహన వాకథాన్‌ని నిర్వహించిన కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలిపే 9 కారణాలు

మజ్జిగ ఇలాంటివారు తాగకూడదు, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments