Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ నిర్మాతగా ఇతర హీరోతో చిత్రాలను నిర్మించను : ఆయన కోసమే స్థాపించా...

Webdunia
బుధవారం, 9 జనవరి 2019 (11:00 IST)
మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అటు హీరోగా రాణిస్తూనే ఇటు కొణిదల ప్రొడక్షన్ అనే సినీ నిర్మాణ బ్యానర్‌ను స్థాపించాడు. ఈ బ్యానర్‌పై వచ్చిన తొలి చిత్రమే 'ఖైదీ నంబర్ 150'. ఆ తర్వాత రెండో చిత్రంగా "సైరా నరసింహా రెడ్డి" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. 
 
ఇకపోతే, తాను స్థాపించిన నిర్మాణ సంస్థలో ఇతర హీరోలతో కలిసి చిత్రాలు తీయబోనని స్పష్టం చేశారు. అయితే, ఇతర నిర్మాతలు మాత్రం తనను సంప్రదించి భాగస్వామ్యంతో చిత్రాలు నిర్మిద్దామని ప్రతిపాదన చేస్తే మాత్రం ఆలోచన చేస్తానని చెప్పారు. అంతేగానీ, నాకు నేనుగా ఏ నిర్మాతనూ బలవంతం చేయబోనని, తాను మాత్రం ఒక నటుడిగానే ఉండాలనుకుంటున్నా అని చెప్పారు. 
 
అదేసమయంలో తన తాజా చిత్రం "వినయ విధేయ రామ" చిత్రం మాత్రం మరో గ్యాంగ్ లీడర్ కాదన్నారు. నలుగురు అన్నదమ్ముల కథే అయినప్పటికీ. ఈ చిత్ర కథ వేరు, స్క్రిప్టువేరు, నటీనటులు వేరు, దర్శకుడు వేరు, సన్నివేశాలు వేరు, స్క్రీన్ ప్లే వేరని రామ్ చరణ్ వివరించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

AP Assembly: సునీతా విలియమ్స్‌తో పాటు వ్యోమగాములకు ఏపీ అసెంబ్లీ అభినందనలు

ప్రేమికుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య, 15 ముక్కలు.. సిమెంట్ డ్రమ్‌లో?

BJP’s Operation Akarsh వైసీపీకి చెక్.. రాజకీయ సంక్షోభం తప్పదా.. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించిందా?

Lokesh: జగన్ గారికి మొబైల్ కొనిపెట్టండి.. నా జేబులో నుండి 10 కోట్లు ఇస్తాను: నారా లోకేష్

తెలంగాణ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్: కీలక మార్గదర్శకాలు విడుదల- విద్యార్థులు పరీక్షా హాలులోకి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

తర్వాతి కథనం
Show comments