కొండా సురేఖ-మురళిలపై ఆర్జీవీ బయోపిక్.. వరంగల్‌లో పర్యటన

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (10:55 IST)
ఆర్జీవీ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్. ఆయన ఏం చేసినా సంచలనమే. తాజాగా కొండా సురేఖ-మురళిలపై బయోపిక్ తీయనున్నట్టు తెలుస్తుంది. అందుకోసం వర్మ వరంగల్‌లో సీక్రెట్ పర్యటిస్తున్నారు. ఈ చిత్రం కోసం వర్మ.. కొండా దంపతుల విద్యాభ్యాసం వివరాలు సేకరించినట్లు సమాచారం. 
 
ఇందుకోసం వరంగల్ లోని ఎబీ కళాశాల సిబ్బంది, అధ్యాపకులను రహస్యంగా కలిసి, కొంతసేపు రహస్యంగా రాంగోపాల్ వర్మ మాట్లాడినట్టు సమాచారం. మరి కొండ దంపతుల బయోపిక్ ఎలాంటి వివాదానికి తెరతీస్తుందో చూడాలి. ఇక ప్రస్తుతం వర్మ పలు వెబ్ సిరీస్‌లతో సిద్ధంగా ఉన్నాడు. లేడీ బ్రుస్ లీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు వర్మ.
 
తెలంగాణ రాజకీయాల్లో కొండా దంపతులకు ఓ విశిష్ట స్థానం ఉంది. కొండా సురేఖ వరంగల్ వాసీ, ఆమె విద్యాభ్యాసం మొత్తం వరంగల్‌లోనే జరిగింది. ఆమె బీ.కాం గ్రాడ్యూవేషన్ .. 1985లో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఎల్‌బీ కాలేజీలో పూర్తి చేశారు. 
 
మండల పరిషత్ సభ్యురాలిగా ఆమె తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించ ఆమె రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాసనసభలో ఆమె వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. అనంతరం 2018లో ఆమె తన భర్తతో సహా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి వయసు రాకున్నా సహజీవనం తప్పుకాదు: హైకోర్టు సంచలన తీర్పు

పిల్లలూ... మీకు ఒక్కొక్కళ్లకి 1000 మంది తాలూకు శక్తి వుండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

బలమైన మిత్రుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని మోడి, కీలక ఒప్పందాలు

అసలే చలి.. నాలుగు రోజుల్లో 5.89 లక్షల బీరు కేసులు కుమ్మేసిన మందుబాబులు

జనం మధ్యకి తోడేలుకుక్కలు వచ్చేసాయా? యూసఫ్‌గూడలో బాలుడిపై వీధి కుక్క దాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments