Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై ఎయిర్పోట్ లో పూరీ-ఛార్మీ.

Webdunia
బుధవారం, 8 మార్చి 2023 (18:33 IST)
Puri jaganadh, Charmi kour
పూరీ జగన్నాథ్, ఛార్మి జంట చాల కాలం బయట కనిపించలేదు. విజయ్ దేవరకొండ హీరోగా చేసిన లైగర్ దెబ్బకు ఇద్దరూ అజ్జ్ఞాతం లో ఉన్నారు. ఇక బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. ముంబై ఎయిర్పోట్ లో పూరీ-ఛార్మీ కనిపించారు.  పాన్ ఇండియా రేంజ్ లో తీసిన సినిమా తో వర్రు ఒక్కసారి హైలెట్ అయ్యారు. కానీ సినిమా డిజాస్టర్ కావడంతో విజయ్ దేవరకొండ కు నెగెటివ్ అయింది.  ఆ సినిమా ఎఫెక్ట్ జనగణమన  పై పడింది. ఐటీ దాడులు జరిగాయి. 
 
అయినా విజయ్ దేవరకొండ తదుపరి సినిమా ఏదీ పూర్తి కాలేదు. ఖుషి కూడా కొంత షూట్ జరిగి ఆగిపోయింది. సమంత డేట్స్ సెట్ కాక పోవడంతో దిల్ రాజు సినిమా చేయడానికి సిద్దమయ్యాడు. గీతగోవిందం ఫేమ్ పరశురామ్ కొత్త కథను రాసాడు. ఏదిఏమైనా కమిట్ మెంట్ ప్రకారం మరల పూరి, విజయ్ దేవరకొండ కాంబినేషన్ ఉంటుందని తెలుస్తోంది. ఈసారి ఏమిచేస్తాడో చూడాలి. 
 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments