Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరూ ఒక నిర్మాతే... మీరు ముందుంటే మేము వెనకుంటాం.. సి.కళ్యాణ్

Webdunia
మంగళవారం, 4 జనవరి 2022 (17:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా ధరలను తగ్గించిన వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. నిర్మాతలంతా ఐక్యంగా ఉండి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి సమస్యను పరిష్కరించుకుందామని సినీ నటుడు, నిర్మాత మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలపై నిర్మాత సి.కళ్యాణ్ ఖండించారు. నిర్మాతల్లో ఐక్యత లేదనడం సరికాదన్నారు. మోహన్ బాబు కూడా ఓ నిర్మాతేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. పైగా, మోహన్ బాబు ముందుంటే మేము మీ వెనుకుంటామని కళ్యాణ్ అన్నారు. 
 
ఇదే అంశంపై కళ్యాణ్ మంగళవారం మాట్లాడుతూ, అన్ని సమస్యలపై ప్రభుత్వలో నిర్మాతల మండలి చర్చిస్తూనే ఉందన్నార. నిర్మాతల్లో ఐక్యత లేదనడం సబబు కాదన్నారు. మోహన్ బాబు మాత్రమే కాదు ఆయన కుమారుడు కూడా ఓ నిర్మాతేనని గుర్తుచేశారు. మీ కుటుంబం మొత్తం సినిమా రంగంలోనే ఉందని చెప్పారు. తమ వల్ల సమస్య పరిష్కారం కాదని మోహన్ బాబు భావిస్తే, ఆయనే ముందుంటే ఆయన వెంట మేమంతా కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్టు సి.కళ్యాణ్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments