Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రాధేశ్యామ్'పై లాక్ డౌన్ ప్రభావం పడనుందా!?

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (13:48 IST)
'రాధేశ్యామ్'పై లాక్ డౌన్ ప్రభావం పడనుందా!? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. ప్రభాస్-పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. జూలై 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్ ముంబై-మహారాష్ట్రను ఊపేస్తోంది. దీని ప్రభావం అన్ని రంగాలపైనా పడుతోంది. ప్రత్యేకించి చిత్ర పరిశ్రమపై బాగా ఉంటోంది.
 
ప్రస్తుతం ముంబైలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న 'రాధేశ్యామ్'పై కూడా ఈ ఎఫెక్ట్ పడిందట. వీఎఫ్ ఎక్స్ వర్క్ పై ప్రభావం పడటంతో ఆ పనిని ముంబై నుంచి హైదరాబాద్ కి మార్చబోతున్నారట. ఇదే నిజం అయితే రిలీజ్ డేట్ కూడా మారవచ్చంటున్నారు.
 
'సాహో' తర్వాత ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు కళ్లు కాయలు కాసేలా చూస్తున్నారు. దాంతో చిత్రబృందం ఏదోలా కష్టపడి అనుకున్న టైమ్ కే పూర్తి చేసి విడుదల చేస్తారని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments