Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంగోపాల్ వర్మకు షాక్, జీహెచ్ఎంసీ రూ. 88,000 జరిమానా

Webdunia
గురువారం, 30 జులై 2020 (13:28 IST)
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు హైదరాబాదు మహానగర పురపాలక సంస్థ (జీహెచ్ ఎంసీ)మరోసారి జరిమానా విధించింది. పురపాలక సంస్థ నిబంధనలను పాటించకుండా బహిరంగ ప్రదేశాలలో పోస్టర్లను అంటించినందుకు వర్మకు బుధవారం నాడు రూ.88వేలు చెల్లించాలని ఇ-చలానా జారీ చేసింది.
 
ఆర్జీవీ నిర్మించిన పవర్ స్టార్ సినిమాకు సంబంధించిన పోస్టర్లను నగరంలోని పలు ప్రాంతాలలో అంటించారు. జులై 21న జబ్లీహిల్స్‌లో పోస్టర్లు అంటించారని ఒకరు ట్విట్టర్ ద్వారా జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసారు. దీంతో సదరు రెండు పోస్టర్లకు నాలుగు వేల రూపాయలు జరిమానా విధించారు.
 
అయితే అదే ప్రాంతంలో దాదాపు 30కి పైగా పోస్టర్లు అంటించినట్లు అధికారులు గుర్తించారు. వీటికి అనుమతి తీసుకోక పోవడంతో రూ.88 వేలు జరిమానా వేసినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments