Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ నటి కరాటే కళ్యాణిపై కేసు

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2021 (16:53 IST)
అత్యాచారానికి గురైన మైనర్ బాలిక వివరాలను సోషల్ మీడియాలో పెట్టారని జగద్గీరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో సినీనటి కళ్యాణిపై కేసు నమోదయ్యింది. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి సింగరేణి కాలనీలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. బాధితురాలికి అండగా వారి కుటుంబానికి న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. 
 
బాధితురాలి పేరు వివరాలు సోషల్ మీడియాలో పెట్టారని ఆమెపై జగద్గిరిగుట్ట ఏల్లమ్మ బండ ప్రాంతానికి చెందిన తూటంశెట్టి నితేష్ అనే వ్యక్తి రంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో కరాటే కళ్యాణిపై జగద్గిరిగుట్ట పీఎస్‌లో కేసు నమోదు చేశారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదనీ యువకుడు బలవన్మరణం...

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments