Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ నటి కరాటే కళ్యాణిపై కేసు

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2021 (16:53 IST)
అత్యాచారానికి గురైన మైనర్ బాలిక వివరాలను సోషల్ మీడియాలో పెట్టారని జగద్గీరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో సినీనటి కళ్యాణిపై కేసు నమోదయ్యింది. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి సింగరేణి కాలనీలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. బాధితురాలికి అండగా వారి కుటుంబానికి న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. 
 
బాధితురాలి పేరు వివరాలు సోషల్ మీడియాలో పెట్టారని ఆమెపై జగద్గిరిగుట్ట ఏల్లమ్మ బండ ప్రాంతానికి చెందిన తూటంశెట్టి నితేష్ అనే వ్యక్తి రంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో కరాటే కళ్యాణిపై జగద్గిరిగుట్ట పీఎస్‌లో కేసు నమోదు చేశారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Delhi: మూడేళ్ల పసికూనపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు

అలస్కా తీరంలో భూకంపం : రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదు

అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. ఎందుకో తెలుసా?

హిందూపురం నుంచి ఇద్దరిని సస్పెండ్ చేసిన వైకాపా హైకమాండ్- దీపికకు అది నచ్చలేదు

జైలులో ప్రాణహాని జరిగితే పాక్ సైన్యానిదే బాధ్యత : ఇమ్రాన్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments