మూడో మీటింగ్‌లోనే ముగ్గులోకి దింపేందుకు ప్రయత్నించాడు : పాయల్ ఘోష్

Webdunia
ఆదివారం, 19 మార్చి 2023 (10:56 IST)
హీరోయిన్ పాయల్ ఘోష్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై ఆమె సంచలన ఆరోపణలు చేశారు. గతంలో మీటూ వేదికగా ఆమె పలుమార్లు తనపై జరిగిన లైంగిక వేధింపులను బహిర్గతం చేసింది. తాజాగా మరోమారు ఇదే తరహా కామెంట్స్ చేశారు. సినిమాలో ఛాన్స్ కోసం కలిసినపుడు అనురాగ్య కశ్యపై తనపై లైంగికదాడికి పాల్పడ్డారని ఆరోపించింది. అయితే, ఇలాంటి దుష్టులకు బాలీవుడ్‌లో ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయన్నారు. 
 
గతంలో నేను దక్షిణాది చిత్రాల్లో నటించాను. జాతీయ అవార్డులు పొందిన దర్శకులతో కలిసి పనిచేశాను. వారి ఏ నాడు కూడా నన్ను ఇబ్బంది పెట్టేలా నడుచుకోలేదు. కానీ, బాలీవుడ్ విషయానికి వస్తే అనురాగ్ కశ్యప్‌తో ఒక్క సినిమాలో కూడా పని చేయలేదు. కానీ, ఆయన నాపై లైంగికదాడికి తెగబడ్డాడు. మూడో మీటింగులోనే ఈ ఘటన జరిగింది. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాను. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. అందుకే బాలీవుడ్ కంటే దక్షిణాది చిత్రసీమ గొప్పదని ఎందుకు చెప్పకూడదు అంటూ ఆమె ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్ నా చిరకాల మిత్రుడు, నేను ఆయనను ఏమీ అనలేదు, అనను: విజయసాయి రెడ్డి

ఆంధ్ర, తెలంగాణల్లో హాట్ టాపిక్ అదే.. కేటీఆర్-జగన్, రేవంత్-చంద్రబాబుల భేటీ

అమరావతిలో 25 బ్యాంకులకు ఒకే రోజు శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన... సమస్యలను ఏకరవు పెట్టిన స్థానికులు

కొత్త సీజేఐగా సూర్యకాంత్ ప్రమాణం... అధికారిక కారును వదిలి వెళ్లిన జస్టిస్ గవాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం