Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళగిరిలో పవన్ కళ్యాణ్, దుబాయ్ నుంచి రాజమౌళి దంపతులు

డీవీ
సోమవారం, 13 మే 2024 (11:31 IST)
Pawan Kalyan, Anna Lezhneva
సోమవారంనాడు మంగళగిరిలో ఓటు హక్కును పలువురు ప్రముఖులు వినియోగించుకున్నారు. పద్మ విభూషణ్ మెగాస్టార్ డా. చిరంజీవి : 7:30 ని.లకు  జూబ్లీహిల్స్ క్లబ్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ఎన్.టి.ఆర్., మోహన్ బాబు కుటుంబంతోపాటు సినీ రంగం ప్రముఖులు హైదరాబాద్ లో ఓటు హక్కును వేశారు.

Rama and Rajamouli
ఇక ఎ.పి.లో పిఠాపురం నుంచి ఎం.ఎల్.ఎ. గా పోటీచేస్తున్న పవన్ కళ్యాణ్ కు అక్కడ ఓటు లేదు. మంగళగిరిలో వుండంతో ఆయన ఈరోజు తన భార్యతో ఓటు  వినియోగించుకున్నారు. మంగళగిరి లక్మీనరసింహ స్వామి కాలనీలో ఆయన ఓటు వేశారు. పవన్ తన భార్య అన్నా లెజ్నెవా తో కలిసి వోట్ వేశారు. 
 
అలాగే నాగచైతన్యతోపాటు పలువురు యంగ్ హీరోలు కూడా ఓటు వేశారు. ఇక ఎస్ ఎస్ రాజమౌళి కూడా హైదరాబాద్ లో ఓటు వినియోగించుకున్నారు.  దుబాయ్ లో ఉన్న ఎస్ ఎస్ రాజమౌళి ఓటు వేసేందుకు డైరెక్ట్ గా విమానాశ్రయం నుండి పోలింగ్ బూత్ కి వెళ్లారు. తను ఓటు వేసిన విషయాన్ని వెల్లడించడానికి ఫోటోను షేర్ చేశారు. తాజాగా ఆయన మహేష్ బాబుతో సినిమా చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments