Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్ అభిమానులకు ఓ శుభవార్త.. ఏంటదో తెలుసా?

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (12:17 IST)
Ayyappanum Koshiyum
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు ఓ శుభవార్త. అయ్యపనమ్ కోషియం అనే మలయాళ చిత్రం మలయాళ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అలాగే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఇది తెలుగు, తమిళ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. 
 
ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు ఓ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను సితారా ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ హౌస్ కొనుగోలు చేసినట్టు సమాచారం. 
 
మొదటగా ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, నందమూరి బాలకృష్ణ, రవితేజలు నటించనున్నట్లు చాలా పుకార్లు వచ్చాయి. కానీ ఆ చిత్ర రీమేక్ హక్కులు కొన్న ప్రొడక్షన్ హౌజ్ మాత్రం వాటిని ఇంకా ధృవీకరించలేదు. 
pawan - trivikram
 
ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌కి, త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు సన్నిహితులు కావడంతో, ఈ రీమేక్‌లో పవన్ కల్యాణ్ నటించే అవకాశాలు ఉన్నాయని పుకార్లు వినబడుతున్నాయి. అదే నిజమైతే, మల్టీస్టారర్ అయిన ఈ సినిమాలో అతనితో పాటు ఇంకా ఎవరెవరు నటిస్తారో చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments