Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్ అభిమానులకు ఓ శుభవార్త.. ఏంటదో తెలుసా?

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (12:17 IST)
Ayyappanum Koshiyum
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు ఓ శుభవార్త. అయ్యపనమ్ కోషియం అనే మలయాళ చిత్రం మలయాళ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అలాగే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఇది తెలుగు, తమిళ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. 
 
ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు ఓ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను సితారా ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ హౌస్ కొనుగోలు చేసినట్టు సమాచారం. 
 
మొదటగా ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, నందమూరి బాలకృష్ణ, రవితేజలు నటించనున్నట్లు చాలా పుకార్లు వచ్చాయి. కానీ ఆ చిత్ర రీమేక్ హక్కులు కొన్న ప్రొడక్షన్ హౌజ్ మాత్రం వాటిని ఇంకా ధృవీకరించలేదు. 
pawan - trivikram
 
ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌కి, త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు సన్నిహితులు కావడంతో, ఈ రీమేక్‌లో పవన్ కల్యాణ్ నటించే అవకాశాలు ఉన్నాయని పుకార్లు వినబడుతున్నాయి. అదే నిజమైతే, మల్టీస్టారర్ అయిన ఈ సినిమాలో అతనితో పాటు ఇంకా ఎవరెవరు నటిస్తారో చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments