Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థిక కష్టాల్లో పవన్ కళ్యాణ్ హీరోయిన్... హీరో ఆదుకునేనా?

Webdunia
సోమవారం, 1 జులై 2019 (12:34 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన హీరోయిన్ అమీషా పటేల్. వీరిద్దరూ కలిసి "బద్రి" చిత్రంలో నటించారు. ప్రస్తుతం ఈమె పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నారు. ఓ ఫైనాన్షియర్ తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేక పోయింది. దీంతో ఆయన కోర్టు ద్వారా నోటీసులు జారీచేశారు. ఈ కేసు ఈ నెల 8వ తేదీన విచారణకు రానుంది.
 
అమీషా పటేల్‌కు సినీ అవకాశాలు తగ్గిపోవడంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఈమె "దేశీ మ్యూజిక్" పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించారు. 2013లో ప్రారంభమైన ఈ చిత్రం అనేక కారణాలతో ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. అయితే, ఈ చిత్రం కోసం అజయ్ కుమార్ సింగ్ అనే ఫైనాన్షియర్ వద్ద నుంచి అమీషా పటేల్ రూ.3 కోట్ల మేరకు అప్పు తీసుకుంది. 
 
ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించలేక పోయింది. దీంతో ఫైనాన్షియర్ కోర్టు ద్వారా ఆమెకు నోటీసులు జారీచేశారు. ఈ కేసు విచారణ ఈ నెల 8వ తేదీన విచారణకు రానుంది. ఒక వేళ ఈ కేసు విచారణకు ఆమె హాజరుకానిపక్షంలో నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీచేస్తామని కోర్టు హెచ్చరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments