త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమాలో సమంత.. రష్మిక అవుట్

Webdunia
మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (11:50 IST)
''అలవైకుంఠపురంలో'' హిట్ తర్వాత త్రివిక్రమ్ కొత్త సినిమాపై దృష్టి పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ మూవీలో హీరోయిన్‌గా రష్మిక మందన్నాను ఎంపిక చేశారని ప్రచారం సాగుతోంది. ఈ సినిమా షూటింగ్‌ సమ్మర్ తర్వాత మొదలుకానుండగా.. త్రివిక్రమ్ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందించబోతున్నారట.
 
అయితే తాజా సమాచారం ప్రకారం రష్మిక స్థానంలో సమంత అక్కినేనిని హీరోయిన్‌గా చిత్ర యూనిట్ తీసుకోనున్నారని తెలుస్తోంది. రష్మిక తాజాగా సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది. కాగా.. త్రివిక్రమ్ గత సినిమాలైన అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి, అ.. ఆ.. వంటి చిత్రాల్లో సమంత నటించిన సంగతి తెలిసిందే. ఇంకా ఈ సినిమాపై అధికారిక ప్రకటన రాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మైనర్లపై పెరుగుతున్న లైంగిక అకృత్యాలు.. హైదరాబాదులో డ్యాన్స్ మాస్టర్.. ఏపీలో వాచ్‌మెన్

స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు.. ఆ గిరిజన గ్రామంలో పవన్ వల్ల విద్యుత్ వచ్చింది..

ఆంధ్రప్రదేశ్-ఒడిశా ఘాట్ రోడ్డులో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు.. ప్రయాణీకులకు ఏమైంది? (video)

Tea Biscuit: టీతో పాటు బిస్కెట్ టేస్టుగా లేదని.. టీ షాపు ఓనర్‌ని చంపేశాడు

Bihar Assembly Polls: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. మొదటి దశ ఎన్నికలు ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments