క్రిష్‌తో ఓపెన్‌గా ఆ విషయాన్ని మాట్లాడేసిన పవన్ కళ్యాణ్‌

Webdunia
సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (22:27 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాస్త గ్యాప్ తీసుకుని సినీరంగంలోకి మళ్ళీ వచ్చిన విషయం తెలిసిందే. రాజకీయాల్లో బిజీబిజీగా ఉంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ డబ్బుల కోసం మళ్ళీ సినిమాలను ఎంచుకున్నారు. అలా అని రాజకీయాలను వదిలిపెట్టలేదు. గ్యాప్ దొరికితే ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే.
 
ప్రస్తుతం పింక్ రీమేక్ సినిమాతో పాటు క్రిష్ దర్సకత్వం వహించే సినిమాలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారట. ఈ రెండు సినిమాల షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అంతేకాదు హరీష్ శంకర్ దర్సకత్వంలోను ఒక సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారు. దీంతో బిజీబిజీగా ఉన్నారాయన.
 
అయితే క్రిష్‌‌తో సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అతనితో మనసు విప్పి మాట్లాడారట. ఇంతకుముందే ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది. దీంతో రాజకీయాల్లో తాను ఎదుర్కొన్న పరిస్థితులు వివరించారట. అలాగే తిరిగి సినీరంగంలోకి ఎందుకు రావాల్సి వచ్చిందోనని కూడా చెప్పారట.
 
దీంతో క్రిష్‌ అర్థం చేసుకుని మిమ్మల్ని ప్రజలు అర్థం చేసుకుంటారు. మీరు ఏదీ ఆలోచించకండి. ఆర్థిక పరిస్థితి కుదుటపడేందుకే కదా మీరు మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు. ఇది అందరికీ తెలిసిందే. విమర్సలు చేసే వారు చేస్తూనే ఉంటారు. వాటిని పట్టించుకోవద్దండి అంటూ సర్దిచెప్పారట క్రిష్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిలో 70 ఎకరాల్లో బిట్స్ పిలానీ క్యాంపస్, 10,000 మంది విద్యార్థులు

బెంగళూరు, చెన్నై కంటే హైదరాబాద్‌లో కాలుష్య స్థాయిలు ఎక్కువ

Amaravati: ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి ఏకైక రాజధాని.. చంద్రబాబు క్లారిటీ

కుప్పంలో మూడు రోజుల పాటు ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన- రూ.675 కోట్ల పెట్టుబడులు

అమరావతిలో క్యాంటీ వ్యాలీ వుందని చెప్తాను.. ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

సాధారణ దగ్గు, జలుబు వదిలించుకునే మార్గం

వంట్లో వేడి చేసినట్టుంది, ఉప్మా తినాలా? పూరీలు తినాలా?

సంగారెడ్డిలో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌ను మరింత విస్తరించటానికి చేతులు కలిపిన గ్రాన్యూల్స్ ఇండియా, సెర్ప్

తర్వాతి కథనం
Show comments