Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిధి అగర్వాల్‌కు అలా క్రేజ్ వచ్చేసింది.. మాస్ మహారాజాతో రొమాన్స్

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (15:06 IST)
సవ్యసాచి స్టార్ నిధి అగర్వాల్ ఆ తర్వాత అక్కినేని అఖిల్‌తో మిస్టర్ మజ్నులో నటించింది. ఈ రెండు సినిమాలు ఫ్లాఫ్ టాక్‌నే నమోదు చేసుకున్నాయి. అయితే గత ఏడాది పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ భారీ హిట్ కావడంతో ఈ భామకి మంచి క్రేజ్ వచ్చేసింది. వరుస సినిమాలకి సైన్ చేసి బిజీ అయిపోతుంది.
 
తాజాగా గల్లా జయదేవ్ కుమారుడు గల్ల అశోక్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్ అయింది. అయితే ఈ సినిమాకి గాను నిధి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం. ఇక తాజాగా పవన్, క్రిష్ మూవీకి కూడా నిధినే తీసుకున్నారని సమాచారం. 
 
మరోవైపు రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా ఫైనల్ అయింది. తాజాగా రమేష్ వర్మ రాక్షసుడు సినిమాతో భారీ హిట్ కొట్టాడు. ఇప్పుడు రవితేజతో చేయబోయే సినిమా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకేక్కుతుందని సమాచారం. ఇకపోతే.. డిస్కోరాజాతో ప్రేక్షకులను నిరాశపరిచిన రవితేజ ప్రస్తుతం హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Elon Musk: ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ- రష్యా బంపర్ ఆఫర్.. ఏంటది?

Travel Bag: 2 నెలల గర్భవతిని హత్య చేశాడు.. ట్రావెల్‌ బ్యాగ్‌లో కుక్కి పారేశాడు..

Man Mums, ఒక్కసారి వాటేసుకుంటే రూ. 600 చెల్లిస్తున్న యువతులు, ఎందుకిలా?

AP ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Drunk man: తాగిన మత్తులో పక్కింటి మహిళను భార్యగా భావించి ఏం చేశాడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments