బిగ్ బాస్ కంటెస్టెంట్లపై మండిపడిన నాగార్జున... ఎందుకు?

Webdunia
ఆదివారం, 4 అక్టోబరు 2020 (12:55 IST)
బిగ్ బాస్ షో రోజుకు రోజుకు నిరాశపరుస్తుందనే టాక్ వస్తుంది. మరో వైపు ఒక వారం ఒకలా మరో వారం మరోలా ఉంటుంది అనే టాక్ కూడా ఉంది. ఆకట్టుకునే కంటెస్టంట్లు లేకపోవడంతో... వీక్షకులను మెప్పించలేకపోతున్నారు. అయినప్పటికీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 
 
అయితే.. హౌస్‌లో ఉన్న సభ్యుల ప్రవర్తనలో చాలా తేడా కనిపిస్తుంది. అవినాష్ చేసే అద్ధం కామెడీ సుజాతకు అస్సలు నచ్చడం లేదు. కారణం తెలియదు కానీ.. పాజిటివ్‌గా తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. దివి ఎవరితోనూ కలవడం లేదు. గంగవ్వ ఆటలోకి దిగడం లేదు. అమ్మ రాజశేఖర్ కామెడీ చేయడం లేదు.. సీరియస్ అవుతున్నారు. దీంతో ఇంటి సభ్యుల ప్రవర్తనపై నాగ్ ఫైర్ అయ్యారు. 
 
వ్యక్తిగతంగా ఎవరి ఆట వాళ్లు ఆడకుండా పక్కవారికే ఎక్కువ సపోర్ట్ చేసినందుకు నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి ఆట వాళ్లు ఆడకపోతే వాళ్లకే నష్టం అని.. ఆ తర్వాత కథ వేరేలా ఉంటుందని తనదైన స్టైల్‌లో చెప్పారు. అయితే.. ఈ షో రోజురోజుకు ఆసక్తి కలిగించకపోవడంతో వీక్షకులు ఏదైనా ఇంట్రస్ట్ కలిగించేలా వెరైటీ గేమ్ స్టార్ట్ చేస్తారా..? ఇంకా ఎలాంటి ఎంటర్ టైన్మెంట్ ఇవ్వనున్నారు అని ఎదురు చూస్తున్నారు. మరి.. బిగ్ బాస్ ఏం చేస్తాడో చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

నేను నా స్నేహితుడు అలా ఆలోచిస్తున్నాం.. చంద్రబాబు

Vizag: కైలాసగిరి కొండలపై కాంటిలివర్ గాజు వంతెన ప్రారంభం

ఐదేళ్ల చిన్నారిపై పాశవికంగా దాడి చేసిన ఆయా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments