Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎ.ఎన్.ఆర్ అవార్డ్ ఫంక్ష‌న్‌కి ముఖ్య అతిథి ఎవ‌రో తెలుసా..?

Webdunia
శుక్రవారం, 15 నవంబరు 2019 (15:38 IST)
మ‌హా న‌టుడు ఏఎన్నార్ జాతీయ అవార్డు 2018, 2019 సంవ‌త్స‌రాల‌కు గాను ఎవ‌రికి ఇవ్వ‌నున్నారో అక్కినేని నాగార్జున ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అతిలోక సుందరి శ్రీ‌దేవికి ఏఎన్నార్ జాతీయ పుర‌స్కారం ల‌భించింది. అలాగే బాలీవుడ్ బ్యూటీ రేఖకు కూడా ఈ అవార్డు అందిస్తున్నారు.

ఈ నెల 17న హైద‌రాబాద్‌లోని అన్నపూర్ణ స్డూడియోస్‌లో ఈ పుర‌స్కార ప్రదాన కార్యక్రమం జరగనుంది. ఇందుకు సంబంధించిన ప్రకటన, ఫొటోలను నాగ్ విడుదల చేశారు.
 
ఇదిలా ఉంటే ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి టి.సుబ్బరామిరెడ్డి ప్రత్యేక అతిథిగా విచ్చేస్తున్నారు. 
 
చిరు చేతుల మీదుగానే ఈ అవార్డుల ప్రదానం జరగనుంది. కాగా.. శ్రీ‌దేవి తిరిగిరాని లోకాలకు చేరుకోవడంతో ఆమె త‌ర‌పున‌ బోనీక‌పూర్‌, జాన్వీక‌పూర్‌లు ఈ అవార్డు స్వీక‌రించనున్నారు. ఏఎన్నార్ జ్ఞాపికతో పాటు అవార్డు కింద రూ.5 ల‌క్షల న‌గ‌దును వారికి చిరు అందజేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments