Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎ.ఎన్.ఆర్ అవార్డ్ ఫంక్ష‌న్‌కి ముఖ్య అతిథి ఎవ‌రో తెలుసా..?

Webdunia
శుక్రవారం, 15 నవంబరు 2019 (15:38 IST)
మ‌హా న‌టుడు ఏఎన్నార్ జాతీయ అవార్డు 2018, 2019 సంవ‌త్స‌రాల‌కు గాను ఎవ‌రికి ఇవ్వ‌నున్నారో అక్కినేని నాగార్జున ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అతిలోక సుందరి శ్రీ‌దేవికి ఏఎన్నార్ జాతీయ పుర‌స్కారం ల‌భించింది. అలాగే బాలీవుడ్ బ్యూటీ రేఖకు కూడా ఈ అవార్డు అందిస్తున్నారు.

ఈ నెల 17న హైద‌రాబాద్‌లోని అన్నపూర్ణ స్డూడియోస్‌లో ఈ పుర‌స్కార ప్రదాన కార్యక్రమం జరగనుంది. ఇందుకు సంబంధించిన ప్రకటన, ఫొటోలను నాగ్ విడుదల చేశారు.
 
ఇదిలా ఉంటే ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి టి.సుబ్బరామిరెడ్డి ప్రత్యేక అతిథిగా విచ్చేస్తున్నారు. 
 
చిరు చేతుల మీదుగానే ఈ అవార్డుల ప్రదానం జరగనుంది. కాగా.. శ్రీ‌దేవి తిరిగిరాని లోకాలకు చేరుకోవడంతో ఆమె త‌ర‌పున‌ బోనీక‌పూర్‌, జాన్వీక‌పూర్‌లు ఈ అవార్డు స్వీక‌రించనున్నారు. ఏఎన్నార్ జ్ఞాపికతో పాటు అవార్డు కింద రూ.5 ల‌క్షల న‌గ‌దును వారికి చిరు అందజేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

చిన్న విషయాలకే భర్త వేధింపులు.. చీరతో ఉరేసుకుని భార్య ఆత్మహత్య

వరుసబెట్టి మావో అగ్రనేతలను లేపేస్తున్న 'ఆపరేషన్ కగారు'

వృద్ధుడుని కొమ్ములతో పైకెత్తి.. నేలకేసి కొట్టి.. కాళ్లతో తొక్కేసిన ఎద్దు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments