Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

ఐవీఆర్
శనివారం, 19 ఏప్రియల్ 2025 (12:14 IST)
తనికెళ్ల భరణి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, రచయితగా, దర్శకుడిగా ఆయన తనేమిటో నిరూపించుకున్నారు. శివతత్వం గురించి ఆయన ఆలపించే గీతాలు పాపులర్. సినిమాల్లో నటించే సమయంలో తన ఇద్దరు పిల్లలతో గడిపే సమయం దొరికేది కాదని చెప్పారు. ముఖ్యంగా తన ఇద్దరి పిల్లల బాల్యంలో వారితో నేను ఉండే సమయం దొరికేది కాదని అన్నారు.
 
ఓరోజు తన భార్య ఎంతో ఆదుర్దాగా... నా కుమార్తె కిరోసిన్ తాగిందని ఫోన్ చేసింది. దాంతో నేను ఎంతో కంగారుపడ్డాను. కాలూచేయీ ఆడలేదు. పాపకు రెండేళ్లు. షూటింగ్ స్పాట్ నుంచి వెంటనే ఇంటికి వెళ్లిపోదామని అనుకుంటూ వుండగా, మా ఇంటి మీదుగా వెళ్తున్న ఓ అసిస్టెంట్ డైరెక్టర్ విషయం తెలుసుకుని పాపకి వైద్యం చేయించారు. ఆమె ఆరోగ్యం కుదుటపడింది. ఆ తర్వాత మా అమ్మాయిని ఇంటికెళ్లి చూసేంతవరకూ నా ఆదుర్దా తగ్గలేదు అంటూ చెప్పారు తనికెళ్ల భరణి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments