Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

ఐవీఆర్
శనివారం, 19 ఏప్రియల్ 2025 (12:14 IST)
తనికెళ్ల భరణి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, రచయితగా, దర్శకుడిగా ఆయన తనేమిటో నిరూపించుకున్నారు. శివతత్వం గురించి ఆయన ఆలపించే గీతాలు పాపులర్. సినిమాల్లో నటించే సమయంలో తన ఇద్దరు పిల్లలతో గడిపే సమయం దొరికేది కాదని చెప్పారు. ముఖ్యంగా తన ఇద్దరి పిల్లల బాల్యంలో వారితో నేను ఉండే సమయం దొరికేది కాదని అన్నారు.
 
ఓరోజు తన భార్య ఎంతో ఆదుర్దాగా... నా కుమార్తె కిరోసిన్ తాగిందని ఫోన్ చేసింది. దాంతో నేను ఎంతో కంగారుపడ్డాను. కాలూచేయీ ఆడలేదు. పాపకు రెండేళ్లు. షూటింగ్ స్పాట్ నుంచి వెంటనే ఇంటికి వెళ్లిపోదామని అనుకుంటూ వుండగా, మా ఇంటి మీదుగా వెళ్తున్న ఓ అసిస్టెంట్ డైరెక్టర్ విషయం తెలుసుకుని పాపకి వైద్యం చేయించారు. ఆమె ఆరోగ్యం కుదుటపడింది. ఆ తర్వాత మా అమ్మాయిని ఇంటికెళ్లి చూసేంతవరకూ నా ఆదుర్దా తగ్గలేదు అంటూ చెప్పారు తనికెళ్ల భరణి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

ఇజ్రాయెల్ వైమానిక దాడులు- 45మంది పాలస్తీనియన్లు మృతి

వివాహేతర సంబంధాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేం.. ఢిల్లీ హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments