Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంట్‌ సభ్యులకు గద్దర్‌2 తో దేశభక్తి కల్గిస్తున్న మోదీ

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2023 (13:29 IST)
gadar2 poster
పార్లమెంట్‌ సభ్యులకు రాజకీయాలు, దేశ సేవ మీదున్న టైం సినిమాలను చూడడానికి వుండదు. ఒకప్పుడు పి.వి. నరసింహారావు ప్రధానిగా వున్న తరుణంలో కొన్ని సినిమాలను అప్పుడప్పుడు చూసేవాడరు. అందులో భాగంగా రాజేంద్రప్రసాద్‌ సినిమాలు చూసినట్లు చెప్పారు కూడా. ఇప్పుడు మోడీ కూడా పార్లమెంట్‌ సభ్యులకు ఆటవిడుపుగా సినిమాను ప్రదర్శిస్తున్నారు. 22 ఏళ్ళనాడు సన్నీడియోల్‌ నటించిన గదర్‌కు సీక్వెల్‌గా గద్దర్‌ 2 విడుదలైంది. అన్నిచోట్ల రికార్డ్‌లు సృష్టిస్తోంది. అందుకే కొత్త పార్లమెంట్‌ భవనంలో ఈ సినిమాలు ప్రదర్శితున్నారు. 
 
ఇండియా, పాకిస్తాన్‌ కాన్సెప్ట్‌తో సోల్జర్‌ నేతృత్వంలో ఈ సినిమా కథ వుంది. ఇందులో 22 ఏళ్ళ నాడు నటించిన సన్నీ డియోల్‌, అమీషాపటేల్‌ కలిసి నటించడం విశేషం. లవ్‌ సిన్హా,  సిమ్రాత్‌ కౌర్‌, ఉత్కర్ష్‌ శర్మ తదితరులు నటించారు. అనిల్‌ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు శక్తిమాన్‌ తల్వార్‌ రచయిత. తాజాగా ఢిల్లీ పార్లమెంట్‌ హౌస్‌లో మూడు రోజులపాటు ఐదు ప్రదర్శనలు వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌ను కుదిపేసిన భూకంపం.. మృతుల సంఖ్య 10,000 దాటుతుందా?

డబ్బు కోసం వేధింపులు.. ఆ వీడియోలున్నాయని బెదిరించారు.. దంపతుల ఆత్మహత్య

వైకాపా నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చిన టీడీపీ నేత జేసీ

పొరుగు గ్రామాలకు చెందిన ఇద్దరు యువతులతో ప్రేమ... ఇద్దరినీ పెళ్లాడిన యువకుడు!

నరకం చూపిస్తా నాయాలా? టెక్కలిలో ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తాను : దువ్వాడ శ్రీనివాస్ చిందులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments