Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖుష్బూకు బాధ్యత పెరిగిందన్న మెగాస్టార్‌ చిరంజీవి

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (08:30 IST)
kushboo, chiru at hyd (pp
ప్రముఖ నటి, బిజెపి నేత ఖుష్బూను జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలిగా కేంద్రప్రభుత్వం ఎంపిక చేసింది. మహిళలు, చిన్నారులపై వేధింపుల నివారణతోపాటు అతివల ఆత్మగౌవరం కోసం పోరాడుతున్న తనకు వారికి మద్దతుగా గళం విప్పేందుకు అవకాశం లభించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి, కేంద్రప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్‌ చేసింది.
 
ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి ఆమెకు అభినందనలు తెలిపారు. మీరు ఈ పదవికి తగినవారు. మీపై కేంద్రప్రభుత్వం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలి. ఇకపై మరింత ఫోకస్‌ను మీరు మహిళా సమస్యలపై పెట్టాల్సి వుంటుంది.  మహిళా సాధికారతపై మహిళలకు జరిగే అన్యాయాలపై మీ గళం మరింత పదునుతో పరిష్కారదిశగా సాగాలంటూ.. పేర్కొన్నారు.
 
చెన్నైకు చెందిన ఖుష్బూకు గతంలోనే అక్కడి అభిమానులు గుడినికూడా కట్టారు. తెలుగు సినిమాల్లో చాలా కాలంగా దూరంగా వున్న ఈమెను ఈటీవీ జబర్‌దస్త్‌ అనే ప్రోగ్రామ్‌కు జడ్జిగా ప్రస్తుతం తీసుకుంది. దీనితోనే ఆమె మరింత వెలుగులోకి వచ్చింది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments