Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖుష్బూకు బాధ్యత పెరిగిందన్న మెగాస్టార్‌ చిరంజీవి

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (08:30 IST)
kushboo, chiru at hyd (pp
ప్రముఖ నటి, బిజెపి నేత ఖుష్బూను జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలిగా కేంద్రప్రభుత్వం ఎంపిక చేసింది. మహిళలు, చిన్నారులపై వేధింపుల నివారణతోపాటు అతివల ఆత్మగౌవరం కోసం పోరాడుతున్న తనకు వారికి మద్దతుగా గళం విప్పేందుకు అవకాశం లభించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి, కేంద్రప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్‌ చేసింది.
 
ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి ఆమెకు అభినందనలు తెలిపారు. మీరు ఈ పదవికి తగినవారు. మీపై కేంద్రప్రభుత్వం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలి. ఇకపై మరింత ఫోకస్‌ను మీరు మహిళా సమస్యలపై పెట్టాల్సి వుంటుంది.  మహిళా సాధికారతపై మహిళలకు జరిగే అన్యాయాలపై మీ గళం మరింత పదునుతో పరిష్కారదిశగా సాగాలంటూ.. పేర్కొన్నారు.
 
చెన్నైకు చెందిన ఖుష్బూకు గతంలోనే అక్కడి అభిమానులు గుడినికూడా కట్టారు. తెలుగు సినిమాల్లో చాలా కాలంగా దూరంగా వున్న ఈమెను ఈటీవీ జబర్‌దస్త్‌ అనే ప్రోగ్రామ్‌కు జడ్జిగా ప్రస్తుతం తీసుకుంది. దీనితోనే ఆమె మరింత వెలుగులోకి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వృద్ధుడికి ఆశ చూపిన మహిళ.. రూ. 8.7 కోట్లు కొట్టేశారు.. చివరికి ఏం జరిగిందంటే?

Bengal: పట్టపగలే హత్య.. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి కుమారుడిని కాల్చి చంపేశారు

తిరుమలలో ఆసక్తికర దృశ్యం.. అనుకోకుండా ఎదురుపడిన రోజా, నారాయణ (వీడియో)

వేడి వేడి మిర్చి బజ్జీ ప్రాణం తీసేసింది

Jagan: జగన్ రాఖీ శుభాకాంక్షలు.. ట్రోల్స్ మొదలు- దోచుకున్న దాన్ని దాచడానికి పోరాటం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments