Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మాతలు వెయిట్ చేస్తారనుకుంటా : మీరా చోప్రా

Webdunia
ఆదివారం, 30 ఆగస్టు 2020 (17:36 IST)
కరోనా వైరస్ కారణంగా అన్ని ఇండస్ట్రీలకు చెందిన మూవీ షూటింగులు ఆగిపోయాయి. ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా షూటింగులకు అనుమతి ఇచ్చినప్పటికీ.. షూటింగులు మాత్రం జరుపుకునే పరిస్థితి మాత్రం లేదు. అలాగే, సినిమా థియేటర్లు కూడా మూతపడ్డాయి. 
 
దీంతో ఇపుడు డిజిట‌ల్ ప్లాట్ ఫాం ప్రాధాన్య‌త పెరిగిపోయింది. ప్ర‌స్తుతం చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ‌వుతున్నాయి. అయితే సినిమాల‌ను ఓటీటీ ఫ్లాట్ ఫాంలో చూస్తే ఎలాంటి ఎక్స‌యిట్మెంట్ ఉండ‌దంటోంది అందాల న‌టి మీరా చోప్రా.
 
కొత్త సినిమాలు ఓటీటీలో విడుద‌లువుతున్నాయి. వాటిని చూడాల‌న‌న్న ఉత్సుక‌త ఉండ‌దు. సినిమాలనేవి తీసేది మొద‌ట సిల్వ‌ర్ స్ర్కీన్ పై చూపించేందుకే. సినీ నిర్మాత‌లు థియేట‌ర్లు రీఓపెన్ అయ్యే వ‌ర‌కు ఆగుతార‌ని విశ్వ‌సిస్తున్నా అని చెప్పుకొచ్చింది.
 
థియేట‌ర్ల ప్రాధాన్య‌త విష‌యంలో భ‌విష్య‌త్‌లో ఎలాంటి మార్పులుండ‌వ‌ని ఆశిస్తున్నాన‌ని మీరా చోప్రా ట్వీట్ చేసింది. మీరా చోప్రా న‌టించిన సెక్ష‌న్ 375 గ‌తేడాది ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. క‌రోనాతో చిన్న‌, పెద్ద సినిమాలు ఓటీటీలో విడుద‌లవుతుండ‌టంతో మీరా చోప్రా ఇలా ట్వీట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

జనవరి నుంచి బైకులన్నింటికీ 'ఏబీఎస్' తప్పనిసరి : కేంద్రం నిర్ణయం

సినిమా డైలాగులు థియేటర్లకే బాగుంటాయి : పవన్ కళ్యాణ్

ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం: మైక్రోసాఫ్ట్ ఆఫీసు గేటు వద్ద ఇరాన్ క్షిపణి పేలుడు (video)

విశాఖపట్టణంలో మరో దిగ్గజ ఐటీ క్యాంపస్ .. 8 వేల మందికి ఉద్యోగాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments