Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మాతలు వెయిట్ చేస్తారనుకుంటా : మీరా చోప్రా

Webdunia
ఆదివారం, 30 ఆగస్టు 2020 (17:36 IST)
కరోనా వైరస్ కారణంగా అన్ని ఇండస్ట్రీలకు చెందిన మూవీ షూటింగులు ఆగిపోయాయి. ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా షూటింగులకు అనుమతి ఇచ్చినప్పటికీ.. షూటింగులు మాత్రం జరుపుకునే పరిస్థితి మాత్రం లేదు. అలాగే, సినిమా థియేటర్లు కూడా మూతపడ్డాయి. 
 
దీంతో ఇపుడు డిజిట‌ల్ ప్లాట్ ఫాం ప్రాధాన్య‌త పెరిగిపోయింది. ప్ర‌స్తుతం చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ‌వుతున్నాయి. అయితే సినిమాల‌ను ఓటీటీ ఫ్లాట్ ఫాంలో చూస్తే ఎలాంటి ఎక్స‌యిట్మెంట్ ఉండ‌దంటోంది అందాల న‌టి మీరా చోప్రా.
 
కొత్త సినిమాలు ఓటీటీలో విడుద‌లువుతున్నాయి. వాటిని చూడాల‌న‌న్న ఉత్సుక‌త ఉండ‌దు. సినిమాలనేవి తీసేది మొద‌ట సిల్వ‌ర్ స్ర్కీన్ పై చూపించేందుకే. సినీ నిర్మాత‌లు థియేట‌ర్లు రీఓపెన్ అయ్యే వ‌ర‌కు ఆగుతార‌ని విశ్వ‌సిస్తున్నా అని చెప్పుకొచ్చింది.
 
థియేట‌ర్ల ప్రాధాన్య‌త విష‌యంలో భ‌విష్య‌త్‌లో ఎలాంటి మార్పులుండ‌వ‌ని ఆశిస్తున్నాన‌ని మీరా చోప్రా ట్వీట్ చేసింది. మీరా చోప్రా న‌టించిన సెక్ష‌న్ 375 గ‌తేడాది ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. క‌రోనాతో చిన్న‌, పెద్ద సినిమాలు ఓటీటీలో విడుద‌లవుతుండ‌టంతో మీరా చోప్రా ఇలా ట్వీట్ చేసింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments