Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మాతలు వెయిట్ చేస్తారనుకుంటా : మీరా చోప్రా

Webdunia
ఆదివారం, 30 ఆగస్టు 2020 (17:36 IST)
కరోనా వైరస్ కారణంగా అన్ని ఇండస్ట్రీలకు చెందిన మూవీ షూటింగులు ఆగిపోయాయి. ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా షూటింగులకు అనుమతి ఇచ్చినప్పటికీ.. షూటింగులు మాత్రం జరుపుకునే పరిస్థితి మాత్రం లేదు. అలాగే, సినిమా థియేటర్లు కూడా మూతపడ్డాయి. 
 
దీంతో ఇపుడు డిజిట‌ల్ ప్లాట్ ఫాం ప్రాధాన్య‌త పెరిగిపోయింది. ప్ర‌స్తుతం చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ‌వుతున్నాయి. అయితే సినిమాల‌ను ఓటీటీ ఫ్లాట్ ఫాంలో చూస్తే ఎలాంటి ఎక్స‌యిట్మెంట్ ఉండ‌దంటోంది అందాల న‌టి మీరా చోప్రా.
 
కొత్త సినిమాలు ఓటీటీలో విడుద‌లువుతున్నాయి. వాటిని చూడాల‌న‌న్న ఉత్సుక‌త ఉండ‌దు. సినిమాలనేవి తీసేది మొద‌ట సిల్వ‌ర్ స్ర్కీన్ పై చూపించేందుకే. సినీ నిర్మాత‌లు థియేట‌ర్లు రీఓపెన్ అయ్యే వ‌ర‌కు ఆగుతార‌ని విశ్వ‌సిస్తున్నా అని చెప్పుకొచ్చింది.
 
థియేట‌ర్ల ప్రాధాన్య‌త విష‌యంలో భ‌విష్య‌త్‌లో ఎలాంటి మార్పులుండ‌వ‌ని ఆశిస్తున్నాన‌ని మీరా చోప్రా ట్వీట్ చేసింది. మీరా చోప్రా న‌టించిన సెక్ష‌న్ 375 గ‌తేడాది ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. క‌రోనాతో చిన్న‌, పెద్ద సినిమాలు ఓటీటీలో విడుద‌లవుతుండ‌టంతో మీరా చోప్రా ఇలా ట్వీట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments