Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎంగా ధోనీ.. సీఎంగా విజయ్‌: ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న ఫోటోలు

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (12:37 IST)
Vijay_Mahi
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ.. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ఒకేచోట కలిశారు. అందుకు చెన్నైలోని గోకుల్ స్టూడియో వేదికైంది. సెప్టెంబర్ 10వ తేదీ ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. సీఎస్కే సారధి ఎంఎస్ ధోనీ ఇటీవలే చెన్నై వెళ్లాడు. 
 
కొన్ని యాడ్స్ షూటింగ్స్ కోసం స్టూడియోకు వెళ్లిన ఎంఎస్ ధోని.., పక్కనే ఇళయ దళపతి విజయ్ బీస్ట్ సినిమా షూటింగ్ జరుగుతోందని తెలుసుకుని అక్కడికి వెళ్లి అందర్నీ సర్ ప్రైజ్ చేశాడు. 
Vijay_dhoni
 
కాసేపు హీరో విజయ్‌తో ఎంఎస్ ధోనీ ముచ్చటించాడు. ఇద్దరూ కలిసి సినిమాలతో పాటు క్రికెట్ కబుర్లు చెప్పుకున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments