Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీటూ వ్యవహారంలో మణిరత్నం.. కారణం ఎవరో తెలుసా? (video)

Webdunia
మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (10:41 IST)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీటూ వ్యవహారంలో ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు మణిరత్నం చిక్కుకున్నారు. తమిళ దర్శకుడు మణిరత్నం.. తన కొత్త సినిమా విషయంలో తీసుకున్న ఓ నిర్ణయంతో మీటూ ఉద్యమకారులు, నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా మణిరత్నంపై విరుచుకుపడుతున్నారు. అయితే మణిరత్నం ఓ మహిళను వేధించి మీటూ ఇబ్బందిలో చిక్కుకోలేదు. 
 
మణిరత్నం తన కొత్త సినిమా 'పొన్నియన్ సెల్వన్'‌కు తమిళ రచయిత వైరముత్తును ఎంచుకున్నాడట. అంతేకాదు ఆ సినిమాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా  చేత 12 పాటలు రాయించారట. దీంతో మీటూ ఉద్యమకారులు, నెటిజన్లు మణిరత్నాన్ని ఏకిపారేస్తున్నారు. 
 
తెలిసి తెలిసి ఎలా లైగింక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రచయితకు అవకాశం ఇస్తారంటూ ఫైర్ అవుతున్నారు. ఇంకా వైరముత్తును ఆ సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మణిరత్నంను మాత్రమే కాకుండా ఆస్కార్ అవార్డు గ్రహీత, ఏఆర్ రెహమాన్‌ను కూడా నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

సంసారం ఎలా సాగుతుందని అడిగేవారు.. పక్కన కూర్చోకపోతే..?

ఆగస్టు 15లోగా రైతుల 2 లక్షల పంట రుణాల మాఫీ.. ఏర్పాట్లు ఆరంభం

41 రోజుల రాజశ్యామల సహస్ర చండీయాగంలో జగన్

పాఠ్యపుస్తకాల మందం తగ్గింది.. ఈసారి ఆ ఇబ్బంది వుండదు..

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments