Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో సంప్రదాయబద్ధంగా నా పెళ్లి : జాన్వీ

Webdunia
మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (10:23 IST)
వెండితెర అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ దఢక్ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఈ ఒక్క చిత్రంతోనే ఆమె క్రేజ్ సంపాదించుకుంది. పైగా, ఫొటోషూట్లతో కూడా జాన్వీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకుంది. 
 
ఈ నేపథ్యంలో తాజాగా ఓ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో భవిష్యత్‌లో జరగబోయే తన పెళ్లి గురించి స్పందించింది. తాను తిరుపతిలో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుంటానని వెల్లడించింది. 
 
తన జీవితంలో అన్నీ సహజంగా జరగాలని కోరుకుంటానని తెలిపింది. తన పెళ్లి విందులో దక్షిణాది స్పెషల్స్ ఉంటాయని మీడియా ప్రతినిధులకు నోరూరిపోయేలా లిస్టు చదివి వినిపించింది. సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తి, పని పట్ల నిబద్ధత ఉన్న వాడినే తాను మనువాడతానని జాన్వి పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments