మీటూ వ్యవహారంలో మణిరత్నం.. కారణం ఎవరో తెలుసా? (video)

Webdunia
మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (10:41 IST)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీటూ వ్యవహారంలో ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు మణిరత్నం చిక్కుకున్నారు. తమిళ దర్శకుడు మణిరత్నం.. తన కొత్త సినిమా విషయంలో తీసుకున్న ఓ నిర్ణయంతో మీటూ ఉద్యమకారులు, నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా మణిరత్నంపై విరుచుకుపడుతున్నారు. అయితే మణిరత్నం ఓ మహిళను వేధించి మీటూ ఇబ్బందిలో చిక్కుకోలేదు. 
 
మణిరత్నం తన కొత్త సినిమా 'పొన్నియన్ సెల్వన్'‌కు తమిళ రచయిత వైరముత్తును ఎంచుకున్నాడట. అంతేకాదు ఆ సినిమాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా  చేత 12 పాటలు రాయించారట. దీంతో మీటూ ఉద్యమకారులు, నెటిజన్లు మణిరత్నాన్ని ఏకిపారేస్తున్నారు. 
 
తెలిసి తెలిసి ఎలా లైగింక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రచయితకు అవకాశం ఇస్తారంటూ ఫైర్ అవుతున్నారు. ఇంకా వైరముత్తును ఆ సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మణిరత్నంను మాత్రమే కాకుండా ఆస్కార్ అవార్డు గ్రహీత, ఏఆర్ రెహమాన్‌ను కూడా నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: కల్తీ మద్యం వ్యాపారంలో ఏపీని నెంబర్ 1గా మార్చారు.. జగన్

ఏపీలో కల్తీ మద్యం తయారీ కేసు : ఇద్దరు తెలుగుదేశం నేతలపై వేటు

భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని చిన్నమ్మను చంపేసి మృతదేహాన్ని ముక్కలు చేశాడు..

ఆస్పత్రిలో అగ్నిప్రమాదం - 8 మందిరోగుల సజీవదహనం

ఈవీఎం బ్యాలెట్ పత్రాల్లో అభ్యర్థుల కలర్ ఫోటోలు : ఎన్నికల కమిషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments