Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ తిరిగిన గడ్డ అత్యాచారాల కేంద్రంగా మారింది : బాలీవుడ్ హాట్ బాంబ్

బాలీవుడ్ హాట్‌బాంబ్‌గా పేరుగడించిన, పలు వివాదాస్పదాలకు కేంద్ర బిందువుగా ఉండే బాలీవుడ్ నటి మల్లికా షెరావత్. ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గాంధీజీ తిరిగిన ఈ

Webdunia
శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (15:15 IST)
బాలీవుడ్ హాట్‌బాంబ్‌గా పేరుగడించిన, పలు వివాదాస్పదాలకు కేంద్ర బిందువుగా ఉండే బాలీవుడ్ నటి మల్లికా షెరావత్. ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గాంధీజీ తిరిగిన ఈ భార‌త‌దేశం ఇప్పుడు అత్యాచారాల‌కి అడ్డాగా మారింది.
 
ఈ టైంలో ప్ర‌జ‌లంద‌రు మీడియాపైనే ఆశ‌లు పెట్టుకున్నారు. క‌థువా, ఉన్నావ్ లాంటి సంఘ‌ట‌న‌లు మీడియా లేక‌పోతే బ‌య‌ట‌కి వచ్చేవే కావు. మీడియా ఒత్తిడి వ‌ల‌నే మైన‌ర్ల‌పై అత్యాచారం ఒడిగట్టేవారికి ఉరిశిక్ష విధించాల‌న్న కొత్త చ‌ట్టం ఉంది. ఈ విష‌యంలో ఏం చేయాల‌న్న అది మీడియాకి మాత్ర‌మే సాధ్యం అని మ‌ల్లికా అన్నారు. 
 
ఆమె ''దాస్ దేవ్" చిత్రాన్ని గురువారం రాత్రి ముంబైలోని అంథేరి మ‌ల్టీప్లెక్స్‌లో స్పెష‌ల్ స్క్రీనింగ్ వేయగా, ఈ షోకు హాజ‌రైన మ‌ల్లిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. దేశంలో పిల్ల‌లు, మ‌హిళ‌ల ప‌ట్ల జ‌రుగుతున్న అఘాయిత్యాలు దారుణమన్నారు. ఇప్ప‌టికే బాలీవుడ్ సినీ సెల‌బ్రిటీలు జమ్ముకాశ్మీర్‌లోని కథువా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో జరిగిన అత్యాచార ఘటనలని ఖండిస్తూ నిర‌స‌న‌లు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments