Webdunia - Bharat's app for daily news and videos

Install App

''అర్జున్ రెడ్డి'' దర్శకుడికి నో.. మహేష్ బాబు.. ఎందుకు?

Webdunia
శనివారం, 2 మార్చి 2019 (13:51 IST)
''అర్జున్ రెడ్డి'' సినిమా ఎంతమేరకు హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'అర్జున్ రెడ్డి' సినిమాతో దర్శకుడు సందీప్ రెడ్డి సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసే పనిలో వున్నాడు. అయితే టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో కూడా అర్జున్ సినిమా చేస్తున్నట్లు ప్రచారం సాగింది. అయితే ఈ సినిమాకు మహేష్ బాబు నో చెప్పినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
ప్రిన్స్ కోసం కోసం తాను సిద్ధం చేసిన కథను ఇటీవల ఆయనకి సందీప్ రెడ్డి వినిపించాడట. హీరో క్యారెక్టరైజేషన్ తన బాడీ లాంగ్వేజ్‌కి తగినట్టుగా లేదని మహేశ్ బాబు చెప్పినట్టుగా సమాచారం. అయితే ఇప్పటికిప్పుడే ఈ సినిమాను పక్కనబెట్టినా.. మళ్లీ సందీప్‌తో మహేశ్ సినిమా చేసే అవకాశం వున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత మేరకు నిజముందో తెలియాలంటే వేచి చూడాలి మరి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుంభమేళాతో ఓ కుటుంబం రూ.30 కోట్లు సంపాదించిందంటున్న సీఎం యోగి.. ఎలా?

మరో కేసులో పోసానికి 14 రోజుల రిమాండ్ : కర్నూలు కోర్టు ఆదేశం

SSC Hall Tickets: విద్యార్థులకు నేరుగా వాట్సాప్ ద్వారా హాల్ టిక్కెట్లు

కేబినేట్‌లోనూ లేదు.. ఎమ్మెల్సీనీ కాదు.. కార్పొరేషన్ చైర్మన్‌గా నాగబాబు..?

కాబోయే భార్యతో ఉరివేసుకున్నట్టుగా సెల్ఫీ దిగిన యువకుడు.. విషాదాంతంగా ముగిసిన ఫ్రాంక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

తర్వాతి కథనం
Show comments