Webdunia - Bharat's app for daily news and videos

Install App

''అర్జున్ రెడ్డి'' దర్శకుడికి నో.. మహేష్ బాబు.. ఎందుకు?

Webdunia
శనివారం, 2 మార్చి 2019 (13:51 IST)
''అర్జున్ రెడ్డి'' సినిమా ఎంతమేరకు హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'అర్జున్ రెడ్డి' సినిమాతో దర్శకుడు సందీప్ రెడ్డి సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసే పనిలో వున్నాడు. అయితే టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో కూడా అర్జున్ సినిమా చేస్తున్నట్లు ప్రచారం సాగింది. అయితే ఈ సినిమాకు మహేష్ బాబు నో చెప్పినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
ప్రిన్స్ కోసం కోసం తాను సిద్ధం చేసిన కథను ఇటీవల ఆయనకి సందీప్ రెడ్డి వినిపించాడట. హీరో క్యారెక్టరైజేషన్ తన బాడీ లాంగ్వేజ్‌కి తగినట్టుగా లేదని మహేశ్ బాబు చెప్పినట్టుగా సమాచారం. అయితే ఇప్పటికిప్పుడే ఈ సినిమాను పక్కనబెట్టినా.. మళ్లీ సందీప్‌తో మహేశ్ సినిమా చేసే అవకాశం వున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత మేరకు నిజముందో తెలియాలంటే వేచి చూడాలి మరి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Opal Suchata: థాయిలాండ్‌కు చెందిన ఓపల్ సుచాటాకు మిస్ వరల్డ్ టైటిల్

Pawan Kalyan: జూన్ 1 నుండి చౌక ధరలో రేషన్ వస్తువులు.. ఇంటింటికి పంపిణీ చేస్తే?

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా రోడ్ సేఫ్టీ: కడపలో అవగాహన కార్యక్రమం

Meerut: భర్తను చంపింది.. జైలులో వుంటూ లా చదువుకోవాలట..

Nurse: నవజాత శిశువు బొటన వేలును కట్ చేసిన నర్సు.. ఆ తర్వాత ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments