Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంద‌రూ ఆలోచించాల్సిన స‌మ‌యం ఇదే - మ‌హేష్ బాబు

Webdunia
శుక్రవారం, 23 ఆగస్టు 2019 (16:53 IST)
ప్రపంచానికి ఆయువుపట్టులా నిలుస్తున్న వాటిల్లో అమెజాన్ అడవులు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. అయితే ఇటీవల కార్చిచ్చు అడవిని దహనం చేస్తూ వస్తోంది. ఈ విషయంపై అందరం బాధ్యతగా ఆలోచించి పర్యావరణం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సెలబ్రెటీలు అభిమానులకు పిలుపునిస్తున్నారు. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉన్నారు.
 
“ఈ వార్త చాలా కలతపెడుతోంది. ప్లానెట్‌కి ఊపిరితిత్తులని చెప్పబడే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ 20% ఆక్సిజన్‌ని అందిస్తోంది. కానీ ఇప్పుడు అది అగ్ని ప్రమాదానికి గురైంది. ఇది అందరికి ఒక హెచ్చరిక. భూమి గురించి అందరు ఆలోచించాల్సిన సమయం ఇదే. కొంతలో కొంతైనా ప్రకృతి అభివృద్ధిలో బాగమవ్వాలని పచ్చదనం కోసం ఓ అడుగు ముందుకు వేయండని” మహేష్ పిలుపునిచ్చారు.
 
ఇక అమెజాన్ ఫారెస్ట్‌లో దాదాపు 475 వేల ఎకరాలు వరకు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. వేల సంఖ్యలో వన్య ప్రాణులు ఈ ప్రమాదంలో మరణించినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌తో ఎందుకు పెట్టుకుంటారు.. కాలుదువ్వితే నష్టపోయేది మీరే.. పాక్‌కు క్లాస్ పీకిన ఐఎంఎఫ్

పాకిస్థాన్‌లో లష్కర్ తోయిబా ఉగ్రవాది కాల్చివేత!!

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments